బిజినెస్

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఎన్‌డీఏ

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీ,డిసెంబర్‌,05(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీపై, భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. కార్మిక చట్టాలను బలహీనం చేస్తున్నారని.. దీంతో …

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి): దేశాభివృద్ధిలో రాష్ట్రాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలూ తమవంతు …

మైనారిటీల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సర్కారు మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మంత్రి కల్లకుంట్ల తారకరామారావు తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమంపై …

తెలంగాణలో మెరుగైన రైల్వే సేవలు

– సీఎం కేసీఆర్‌తో ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ భేటి హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని …

ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం

– కాలుష్య కోరలు పీకేందుకు కేజ్రీవాల్‌ సమగ్ర ప్రణాళిక ఢిల్లీ, డిసెంబర్‌4(జనంసాక్షి): ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం పొందింది.ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ …

లేదు లేదంటూనే కారెక్కనున్న దానం

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): పార్టీని వీడేది లేదు..కాంగ్రెస్‌ పెద్దలతో విభేదాలు లేవంటూనే మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అడుగులు …

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

– 14 మంది మృతి – దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అద్యక్షుడు బారక్‌ ఒబామా వాషింగ్టన్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): అమెరికాలో కాల్పుల ఘటన కలకలం చెలరేగుతోంది. పిట్టలను కాల్చినట్లు …

గ్రేటర్‌ వరాలు

– నీటి విద్యుత్‌ బిల్లుల రద్దు – సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,డిసెంబర్‌3(జనంసాక్షి):  గ్రేటర్‌ ప్రజలకు  తెలంగాణ సర్కార్‌ మరో వరం ఇవ్వనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యుత్‌, …

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఠాకూర్‌ ప్రమాణం

న్యూఢిల్లీ,డిసెంబర్‌3(జనంసాక్షి):సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జస్టిస్‌ ఠాకూర్‌తో  ప్రమాణం …

మహాశతఛండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌ దంపతులు

రంగారెడ్డి,డిసెంబర్‌3(జనంసాక్షి):  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో నిర్వహిస్తున్న మహాశత చండీయాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు హాజరయ్యారు. వర్షాల కోసం భారీ …