బిజినెస్

అమానవీయ వైద్యం

– తండ్రి భుజాలపై ప్రాణం వదిలిన బాలుడు – కాన్పూర్‌లో ఘోరం కాన్పూర్‌,ఆగస్టు 30(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో దారుణం చోటుచేసుకుంది. మానవత్వానికి మచ్చగా, డాక్టర్ల వృత్తికి కళంకంగా నిలిందీ …

కొత్తజిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

– అభ్యంతరాలు, సూచనలను పరిశీలించండి – మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ …

దేశవ్యాప్త సమ్మెవిజయవంతం చేయండి

– అల్లం నారాయణ వైఖరి మార్చుకో.. – తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త కార్మికులు, ఉద్యోగులు ఒక్కరోజు తలపెట్టిన …

మాన్‌జీ దు:ఖంపై చలించిన బహ్రెయిన్‌ ప్రధాని

దుబాయి,ఆగస్టు 29(జనంసాక్షి):భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ, కూతురితో కలిసి 10 కిలోవిూటర్లు నడిచిన భర్త ఘటన యావత్‌ భారతాన్ని కలిచివేసింది. ఓ పేద వ్యక్తి నిస్సహాయ స్థితికి …

ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు చేయండి

తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హన్మకొండ ,ఆగస్టు 29(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని, తెలంగాణ జేఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ …

బాబు బ్రీఫ్‌డ్‌మీ

– మళ్లీ తెరపైకి ఓటుకునోటు కేసు హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో  ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరవిూదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ …

ఆడబిడ్డలే కీర్తి చాటారు

రియోవిజేతలను అభినందించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 28(జనంసాక్షి):రియో ఒలింపిక్స్‌ లో పీవీ సింధు, సాక్షి మలిక్‌ పతకాలు సాధించి దేశ కీర్తిని పెంపొందించారని ప్రధాని నరేంద్ర మోడీ …

సురేందర్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఘననివాళి

– అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి మోర్తాడ్‌, వేల్పూర్‌,ఆగస్టు 28(జనంసాక్షి):అనారోగ్యంతో మరణించిన టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అంతక్రియలను ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలోని ఆయన …

తెలంగాణకు మోస్ట్‌ ప్రొమిసింగ్‌ స్టేట్‌ అవార్డు

న్యూఢిల్లీ,ఆగస్టు 28(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయస్ధాయి గుర్తింపు దక్కింది. ఇప్పటికే పలు అవార్డులు, ప్రసంశలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరానికి గాను మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టెట్‌ …

రోహిత్‌ మృతికి కారుకులను శిక్షించాలి

– ప్రకాష్‌ అంబేడ్కర్‌ సుల్తాన్‌బజార్‌,ఆగస్టు 28(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, ఎమ్మెల్సీ …