బిజినెస్

మహత్ముణ్ని ఆరెస్సెస్‌ వారే హత్య చేశారు

– విచారణను ఎదుర్కొంటా – రాహుల్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 1(జనంసాక్షి): ఆరెస్సెస్‌ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు …

వరదపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మృతులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా – అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక హైదరాబాద్‌,ఆగస్టు 31(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరమైన చర్యలు తీసుకోవాలని …

సింగూరు రైతులదే విజయం

– ప్రైవేటు భూసేరణ ప్రజాప్రయోజనాల కిందకిరాదు – పరిహారాన్ని రైతులు తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు – సుప్రీం సంచలన తీర్పు – మమత హర్షం కోల్‌కతా,ఆగస్టు 31 …

కాశ్మీర్‌లో కొనసాగతున్న అల్లర్లు

– ఒకరి మృతి – 72కు చేరిన మృతుల సంఖ్య శ్రీనగర్‌,ఆగస్టు 31(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సోమవారం కర్ఫ్యూను తొలగిస్తూ అధికారులు నిర్ణయం …

దళిత బహుజనుల పట్ల మీ వైఖరేంటో చెప్పండి ?

– కులదోపిడీని ప్రోత్సహించింది కమ్యూనిస్టులే – ‘అల్లం’ది త్యాగాల కుటుంబం – మావోయిస్టు పార్టీ విమర్శ తగదు – నారాయణకు బాసటగా నిలిచిన పెరక యూత్‌, బీసీ …

ఆంధ్రాకు ప్రత్యేక హోదా దిశగా అడుగులు

న్యూఢిల్లీ,ఆగస్టు 31(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై కేంద్రంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా వరుస భేటీలు జరగుతున్నాయి. తాజాగా ప్రధాని సమక్షంలో దీనిపై చర్చ జరగడంతో …

నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు ప్రారంభం

– నీటిని విడుదల చేసిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి): నర్మదా నదిపై సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ ప్రాజెక్టు తొలి ఫేజ్‌ -2ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం …

భారత్‌- అమెరికా లాజిస్టిక్స్‌ ఒప్పందం

– సంతకాలు చేసిన రక్షణ మంత్రులు వాషింగ్టన్‌,ఆగస్టు 30(జనంసాక్షి): రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం జరిగింది. అమెరికాతో రక్షణ అవసరాలపై భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  అమెరికా, …

మోస్ట్‌ ప్రొమెసింగ్‌ అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్‌

మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌ తెలంగాణ న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. రెండున్నరేళ్లలోనే ఉత్తమ పాలనతో అనేక అవార్డులు, ప్రశంసలు పొందుతున్నది. దేశవ్యాప్తంగా …

గద్వాల జిల్లాకోసం భారీ ర్యాలీ

– పట్టువదలని నడిగడ్డ బిడ్డలు మహబూబ్‌నగర్‌,ఆగస్టు 30(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం పాలమూరులో ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాల కోసం అఖిలపక్షనేతలు ఆందోళనలు, బంద్‌లతో ఉద్యమిస్తున్నారు. …