బిజినెస్

వలసదారుల్ని నిరోధిస్తాం

– డోనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌,ఆగస్టు 28(జనంసాక్షి):అమెరికన్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన శైలిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. …

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని సర్కారు స్వాధీనం చేసుకోవాలి

– కేసీఆర్‌ హామీ నిలబెట్టుకోవాలి – కోదండరాం సుభాష్‌నగర్‌,ఆగస్టు 27(జనంసాక్షి):అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ మాట …

కాశ్మీర్‌ అల్లర్లవెనుక పాక్‌ హస్తం

– మెహబూబా – ప్రధాని మోదీతో కాశ్మీర్‌ సీఎం భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 27(జనంసాక్షి):కాశ్మీర్‌లో పరిస్థుతులపై  జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించారు. గత కొన్నిరోజులుగా …

అనవసర రాద్దాంతాలు మానండి

– ఎప్పుడూ తగ్గాలో.. ఎప్పుడు పెరగాలో వ్యూహం తెలిసిన నాయకుడు కేసీఆర్‌ – ఎంపీ కవిత హైదరాబాద్‌,ఆగస్టు 27(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహనలేదని టీఆర్‌ఎస్‌ …

అసెంబ్లీలో నగ్న బాబా

– సభ్యులకు రాజనీతులు హర్యానా ,ఆగస్టు 27(జనంసాక్షి):ధర్మం భర్త అయితే, రాజకీయాలు భార్యలాంటిది. భార్యపై భర్త నియంత్రణ ఏవిధంగా ఉంటుందో రాజకీయాలపై ధర్మం నియంత్రణ అదేవిధంగా ఉండాలంటూ …

హోదాకోసం పార్లమెంటును స్థంబింపజేయండి

– ఆంధ్రా ఎంపీలకు పవన్‌ కళ్యాణ్‌ పిలుపు – వినోదం కోసమే సినిమాలు తిరుపతి,ఆగస్టు 27(జనంసాక్షి): ఎపికి ప్రత్యేక ¬దాపై జనసేన బాణం ఎక్కుపెట్టింది. ఎప్పుడు ప్రశ్నిస్తారంటూ …

పాత చట్టాలకు పాతర

– దేశాభివృద్ధికి సంస్కరణలు తప్పవు – ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 26(జనంసాక్షి): భారత్‌ రూపురేఖలను వేగంగా మార్చాలంటే ముందు మనం మారాలి, మన ఆలోచనా విధానం మారాలి.. …

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

– సీఎం హుందాగా వ్యవహరించాలి – జానారెడ్డి హైదరాబాద్‌,ఆగస్టు 26(జనంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను విమర్శించడాన్ని  తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి …

కొత్త జిల్లాల పటాలు విడుదల

హైదరాబాద్‌,ఆగస్టు 26(జనంసాక్షి): రాష్ట్రంలో కొత్తజిల్లాల చిత్రపటాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నకొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ప్రకటించిన ప్రభుత్వం అందుకు …

30న జీఎస్టీబిల్లు ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌,ఆగస్టు 26(జనంసాక్షి):జిఎస్టీ బిల్లును ఆమోదించడమే లక్ష్యంగా  తెలంగాణ అసెంబ్లీ ఈనెల 30న సమావేశం కానుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే హాజరై బిల్లును ఆమోదించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే …