బిజినెస్

ఇంకా త‌గ్గ‌నున్న‌బంగారం ధ‌ర‌

పెరుగుట విరుగుట కొరకే అన్న మాట బంగారం విషయంలో ఇప్పుడు అక్షర సత్యమవుతోంది. నిన్నమొన్నటిదాక పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టిన పసిడి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు …

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగెటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. అటు ఇవాళ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించనుండటంతో …

నాగా తిరుబాటుదారులతో శాంతి ఒప్పందం

– ప్రజల కృషి ఎనలేనిది – ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ఆగస్టు 3 (జనరసాక్షి ) : నాగా తిరుగుబాటుదారుల సంస్థ (ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐ.ఎం)తో కేంద్ర ప్రభుత్వం …

తెలంగాణొచ్చింది.. నాగురించి పట్టింపు ఏది?

– దోచుకునేవారిని శిక్షిస్తా – భవిష్యవాణి స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనరసాక్షి ) : తెలంగాణ రాష్ట్రం సిద్ధంచిన తన గురించి పట్టింపెదని , …

ఉస్మానియాను కాపాడాల్సిందే

– వైద్యసేవలు మెరుగుపరచాలి – కూల్చివేతలపై లోతుగా అధ్యయనం చేయాలి – ప్రొ కోదండారామ్‌ హైదరాబాద్‌ ఆగస్టు 3 (జనరసాక్షి ) : ఉస్మానియా ఆస్పత్రిని కాపాడాల్సిందేనని …

భవంతుల కూల్చివేత అధికారం ఏవరిచ్చారు

. – సీఎం కేసీఆర్‌పై నాగం ఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనరసాక్షి ) : ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను అడ్డుకుంటామని బీజేపీ నేత నాగం జనార్ధన్‌ …

నేను ఆ సిఫారసు చేయలేదు

– లలిత్‌మోడీకి సహకరించలేదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనరసాక్షి ) : తాను లలితో మోడీ కోసం బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని విదేశాంగ శాఖ …

నేడు లష్కర్‌ బోనాలు

– అమ్మవారికి బోనం సమర్పించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగలో ప్రధానమైన లష్కర్‌ బోనాలు ఆదివారం …

మోదీ పాలనలో దేశం తిరోగమనం

– ప్రకాశ్‌ కారత్‌ గుంటూరు, ఆగస్ట్‌1(జనంసాక్షి): వ్యవస్థలను దెబ్బతీసే లా   మోడీ సర్కార్‌ తిరోగమనంలో   పనిచేస్తోందని  సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ విమర్శలు గుర్పించారు. …

ఉల్లిఘాటు పెరగకుండా చూస్తం

– మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి): ప్రభుత్వం ఉల్లి, టమాట ధరలను నియంత్రించడంపై దృష్టిపెట్టిందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఉల్లి పంట సాగు తగ్గడం వల్ల్నే …