బిజినెస్

ఎర్రపూల వనంలో పువ్వురాలింది

– విరసం వ్యవస్థాపక సభ్యుడు ప్రముఖ కవి, రచయిత తలసాని ప్రసాద్‌ ఇకలేరు విశాఖపట్టణం,జులై25(జనంసాక్షి): విరసం నేత, ప్రముఖ కవి, విమర్శకులు చలసాని ప్రసాద్‌(83) విశాఖలోని ఆయన …

27న మెమన్‌ పిటీషన్‌ సుప్రీంలో విచారణ

ముంబై/న్యూఢిల్లీ,జులై25(జనంసాక్షి): 1993 ముంబయి వరస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్‌ మెమన్‌ను నాగ్‌పూర్‌ జైలులో భారీ భద్రతను కల్పించారు. ఉరిశిక్షను విధించే ప్రదేశం భద్రత కోసం రూ.22,99,719 …

మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయండి

– సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌  ప్రాజెక్టులను త్వరితగతిన జిల్లాకు సాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. ప్రాజెక్టు విషయంలో …

పట్టువీడని విపక్షాలు

– 27కు ఉభయసభల వాయిదా న్యూఢిల్లీ,జులై 24(జనంసాక్షి): పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. గురువారం కూడా తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా …

హైకోర్టును విభజించండి

– పార్లమెంట్‌ ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన న్యూఢిల్లీ, జులై 24(జనంసాక్షి): హైకోర్టు విభజనపై కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ఎంపీలు మరోమారు …

మెమన్‌ ఉరిశిక్షపె అసద్‌ ఫైర్‌

– మత ప్రాతిపదికన శిక్షలు – పంజాబ్‌ ముఖ్యమంత్రి, రాజీవ్‌ హంతకులకు రాజకీయ పార్టీల మద్దతు హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి): ముంబై పేలుళ్ల కేసులో దోషిగా నిర్దారణ అయిన …

హైదరాబాద్‌లో మల్టీలెవల్‌ ఫ్లైఓవర్‌లకు అనుమతి

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి): హైదరాబాద్‌ ను విశ్వనగరంగా మార్చే లక్ష్యంతో నగరంలోని ప్రధాన చౌరస్తాలలో బహుళ అంతస్తుల ఫ్లయ్‌ ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు …

దిగువకు నీరు..పారాహుషార్‌

– పుష్కరాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, జులై23(జనంసాక్షి):ప్రాజెక్టుల నుంచి మళ్లీ నీరు దిగువకు నీరు విడుదలైనందున గోదావరిలో ప్రవాహ ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంటుందని అందుకే …

ఆఫీసుకు రావద్దన్నారు

– ఢిల్లీ మహిళ కమీషనర్‌ ఆవేదన హైదరాబాద్‌ జులై23(జనంసాక్షి): తనను కార్యాలయానికి రావద్దని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ చెప్పారని దిల్లీ మహిళా కమిషన్‌ ా’య్రర్‌ పర్సన్‌ స్వాతి …

మరణశిక్షపై స్టే ఇవ్వండి

– సుప్రీంను ఆశ్రయించిన మెమన్‌ – కుటుంబసభ్యులతో భేటి దిల్లీ జులై23(జనంసాక్షి): తనకు విధించిన మరణశిక్ష అమలుపై స్టే విధించాలని 1993 ముంబయి సీరియల్‌ పేలుళ్ల కేసులో …