బిజినెస్

గుర్‌దాస్‌పూర్‌ ఆపరేషన్‌ పూర్తి

– హోరాహోరీ ఎన్‌కౌంటర్‌ – నలుగురు మిలిటెంట్ల హతం – మిలిటెంట్ల తూటాలకు ఎనిమిది మంది మృతి – మృతుల్లో ఎస్పీతో సహా నలుగురు పోలీసులు, ముగ్గురు …

కడు పేదరికంలో ముస్లింలు

– నెలకు వెయ్యి రూపాయల ఆదాయం లేని కుటుంబాలు – 12 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం – సమగ్ర అధ్యయనం చేయండి: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ 27 …

కార్గిల్‌ వీరులకు ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ  16 జులై  (జనంసాక్షి): కార్గిల్‌ యుద్ధంలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నానని మోడీ …

తెలంగాణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం

– కాంట్రాక్టు లెక్చరర్లకు త్వరలో తీపీ కబురు – కడియం హైదరాబాద్‌ 16 జులై  (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను పటిష్టం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ …

రాజకీయాల్లో అహంకారం పనికిరాదు

– మోదీకి అన్నా హెచ్చరిక ఢిల్లీ 16 జులై  (జనంసాక్షి): సంపూర్ణ మెజార్టీ ఉందని విర్రవీగుతూ   ఇష్టానుసారం, ఆహంకారంగా      వ్యవహరిస్తే మాత్రం మున్ముందు కష్టాలు తప్పవని ప్రధానమంత్రి …

చలసానికి కన్నీటి వీడ్కోలు

విశాఖపట్నం, 16 జులై  (జనంసాక్షి): విరసం వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌కు సాహితీలోకం కన్నీటివీడ్కోలు పలికింది. చలసాని కడసారి చూపుకోసం భారీగా తరలివచ్చిన సాహితీవేత్తలు, …

నా భర్తను కాపాడండి

– మెమన్‌ భార్య వేడుకోలు ముంబై 26 జులై 2015 (జనంసాక్షి): ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలి ఈనెల 30వ తేదీన ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న …

తెలంగాణలో కొలువుల జాతర

– 15 వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌ జులై25(జనంసాక్షి): తెలంగాణలోని నిరుద్యోగులకు తీపి కబురు. 15శాఖల్లో ఖాళీగా ఉన్న 15వేల ఉద్యోగాల భర్తీకి …

రాష్ట్ర విభజన పూర్తిగా జరుగలేదు

– హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమిస్తాం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జులై25(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఇంకా అసంపూర్తిగానే ఉందని, హైకోర్టు విభజన తదితర అంశాల కారణంగా …

బీహార్‌లో వేడెక్కిన ఎన్నికల పోరు

– నితీష్‌, లాలూలపై మోదీ విమర్శ న్యూఢిల్లీ,జులై25(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు . ఏక కాలంలో అటు అధికార జెడియూను, …