బిజినెస్

అహింసా, సత్యాగ్రహాల్లో జాతికి ఆదర్శం

-బాపు చిరస్మరణీయం: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి30,జనంసాక్షి: అహింస, సత్యాగ్రహ మార్గాలను చిత్తశుద్దితో పాటించి అవే ఊపిరిగా జీవించిన జాతిపిత గాంధీజీ చిరస్మర ణీయుడని తెలంగాణ ముఖ్యమంత్రి …

గాంధీలో మరో ఇద్దరు స్వైన్‌ ఫ్లూ రోగుల మృతి

-భయాందోనళో ఆస్పత్రి సిబ్బంది హైదరాబాద్‌,జనవరి30,జనంసాక్షి:  గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లొతో మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చాదర్‌ఘాట్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు, సయ్యద్‌నగర్‌కు చెందిన …

రేవంత్‌.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయ్‌!

-లేదంటే పరువు నష్టం దావా వేస్తా -హరీష్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జనవరి30,జనంసాక్షి: ఇసుక మాఫియా పేరుతో ఆరోపణలు చేసిన  టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావ్‌ ఆగ్రహం …

రాహుల్‌ మాట విననందుకే నన్ను తప్పించారు:జయంతి నటరాజన్‌

  -కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చెన్నై,జనంసాక్షి: కేంద్రమాజీ మంత్రి, సీనియర్‌ మహిళా నేత జయంతి నటరాజన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన …

ఈజిప్టులో మిలిటెంట్ల దాడి: 30 మంది మృతి

కైరో: ఈజిప్టులోని ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో  తీవ్రవాదులు గురు వారం విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 27 మంది సైనికులు, ఒక పౌరుడు, ఇద్దరు పిల్లలు మృతి …

పెట్టుబడులకు రెడ్‌కార్పేట్‌

-పరిశ్రమల స్థాపనకు పక్షంరోజుల్లో అనుమతులు -సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌ వేస్తామని పరిశ్రమల స్థాపనలకు తెలంగాణే అనువైన ప్రాంతమని, ప్రపంచం గర్వించదగ్గ పారిశ్రామిక …

సిలబస్‌లో స్వల్ప మార్పులే

-రాగల రెండేళ్లలో పూర్తి మార్పులు -ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,జనవరి29: సిలబస్‌లో స్వల్ప మార్పులే ఉంటాయని సిలబస్‌ అడ్‌హక్‌  కమిటీ చైర్మన్‌ ప్రోఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు.భేటి అనంతరం ఆయన …

కిరణ్‌ బేడీ అవకాశవాది

-ఆపే ముఖ్యమంత్రిని చెస్తామంది -భాజాపాలో ఎందుకు చేరింది -ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌  కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి29: ఢిల్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ విమర్శల వేడి ఊపందుకుంది.  …

ఘనంగా రిపబ్లిక్‌డే ముగింపు వేడుకలు

దిల్లీ: దిల్లీలో గణతంత్ర దిన ముగింపు వేడుకలు(బీటింగ్‌ ద రిట్రీట్‌) విజయ్‌ ాక్‌లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, …

ఇదేం పారిశుద్ధ్యం

-ఢిల్లీలో చెత్త తొలగించకపోవడంపై హైకోర్డు సీరియస్‌ న్యూఢిల్లీ,జనవరి29:  దేశ రాజధాని అయిన దిల్లీలో పారిశుద్ధ్యం సరిగా లేదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచ స్థాయి నగరంలా కాకపోయినా …