బిజినెస్

మా కోటా నీళ్లు ఎక్కడైనా వాడుకుంటాం

రాష్ట్రాల వారిగా నీటి విభజన జరగాలి – ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ రావు హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): ప్రాజెక్టుల వారీగా కాకుండా రాష్గాల వారీగా నీటి కేటాయింపులు జరగాలని …

దిల్లీ ఉత్తమ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌

మహిళా ఓటర్లు 50 శాతం ఆప్‌ వైపే కిరణ్‌బేడీకి 41.4 శాతం మహిళల మద్దతు కిరణ్‌ ఆప్‌లో చేరాల్సింది 44శాతం బీజేపీలో చేరడం సరైందే 23 శాతం …

భాజపా అధికారంలోకొచ్చాక పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గాయి

ఆప్‌, కాంగ్రెస్‌ మిలాఖత్‌: మోదీ దిల్లీ, ఫిబ్రవరి1,(జనంసాక్షి): భారతీయ జనాతా పార్టీ అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు తగ్గాయని ప్రధాని మోదీ అన్నారు. దిల్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు …

నల్లధనం తెస్తామన్నారేమైంది?

ప్రతి సామాన్యుని ఖాతాలోకి 15 లక్షలన్నారు, 15 రూపాయలు రాలేదు భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచారు నరేంద్ర మోదీ పాలనపై సోనియా ఫైర్‌ దిల్లీ, ఫిబ్రవరి1,(జనంసాక్షి): …

హైదరాబాద్‌లో కేరళ భవన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): కేరళ ప్రజలది దేశంలో ఎక్కడున్నా ఒదిగిపోయే మంచి మనస్తత్వమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని మలయాళీయులను ప్రశంసించారు. ఇవాళ ఆయన బాలానగర్‌లోని ఎన్‌ఎస్‌కేకే పాఠశాల …

విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

నెలరోజుల్లో 30 మరణాలు హైదరాబాద్‌, జనవరి 31(జనంసాక్షి): నెలరోజులుగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. జనవరి నెలలో 1,475 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడగా వీరిలో 523 మందికి స్వైన్‌ఫ్లూ …

అగ్ని-5 క్షిపణి విజయవంతం

భువనేశ్వర్‌,జనవరి31(జనంసాక్షి):  అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బాలాసోర్‌లోని వీలర్‌ ఐల్యాండ్‌ నుంచి శనివారం ఉదయం అగ్ని-5 క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. అగ్ని-5 క్షిపణి 5వేల కిలోవిూటర్ల …

హస్తినలో సుస్థిర ప్రభుత్వం అవసరం- మోదీ

న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శనివారం  ఆయన తూర్పు …

ఢిల్లీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం

ఉచిత వైఫై, నీరు ప్రజల హక్కుగా గుర్తిస్తాం మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్‌ న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): ఢిల్లీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆమ్‌ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఢిల్లీలో ప్రజలకు …

ఆ యువతి ఐఎస్‌ఐఎస్‌లో చేరలేదు

నగర పోలీసు కమిషనర్‌ హైదరాబాద్‌,జనవరి31(జనంసాక్షి): హైదరాబాద్‌ నుండి మరో యువతి ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలో చేరినట్టుగా వచ్చిన వదంతులను నగర పోలీసు కమిషనర్‌ మహెందర్‌రెడ్డి ఖండించారు. ఈ …