బిజినెస్

క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ అరెస్టు

మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : క్రైమ్‌ న్యూస్‌ యాంకర్‌ హర్షవర్దన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టుచేసి మీడి యా ముందు ప్రవేశపెట్టారు. …

కొల్లగొట్టిన డబ్బుతో బ్యాంకు !

శారద చిట్స్‌ స్కాంలో కొత్తకోణం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : శారద చిట్స్‌ కుంభకోణంలో కొత్త కోణం బయటపడింది. కొల్లగొట్టిన డబ్బుతో బ్యాంకును ఏర్పాటుచేసేందుకు సంస్థ …

సీమాంధ్ర మీడియాకు తెలంగాణలో స్థానంలేదు

తెలంగాణ ఛానెళ్లు, పత్రికలు ఆంధ్రాలో ఎందుకుండవు ? పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా? ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : సీమాంధ్ర …

జమ్మూను ముంచెత్తిన వరదలు

జమ్మూ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇప్పటికి మృతిచెందిన వారి సంఖ్య 120కి చేరింది. మరో 11వేల మందిని …

తెలంగాణలో భారీ వర్షాలు

సింగరేణిలో వరదనీరు ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన ఉత్పత్తి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి):: తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. …

బలంలేని భాజపాకు అధికారమెందుకు? : కేజ్రివాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : బలంలేని భారతీయ జనతాపార్టీకి అధికారమెందుకు అని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రశ్నించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రభుత్వం …

ఏపీ సర్కారుకు కాగ్‌ మొట్టికాయ

పథకాల ప్రయోజనం శూన్యం కోట్లాది రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అన్నింటా అవకతవకలే హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కారుకు కాగ్‌ …

రాజకీయాల కోసం కాదు.. అభివృద్ధి కోసమే

తుమ్మల తెరాసలో చేరిండు : కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరాడని, రాజకీయాల కోసం కాదని …

భారత్‌ ప్రపంచానికే అధ్యాపకుడు కావాలి

ఇంటర్నెట్‌ సమాచారమే.. విజ్ఞానం కాదు విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ ముఖాముఖి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ప్రపంచానికే భారతదేశం అధ్యాపకుడు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. …

కొత్త జిల్లాలపై కేసీఆర్‌ కసరత్తు

బడ్జెట్‌ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో వీలైనంత త్వరగా జిల్లాల పునర్విభజన …

తాజావార్తలు