బిజినెస్

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు

మతోన్మాదులను ఓడించేందుకే ఈ నిర్ణయం : తమ్మినేని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి సీపీఎం బేషరతుగా మద్దతు …

జమ్మూఅబ్జర్వర్‌ పత్రికపై అసద్‌ ఫైర్‌

భేషరతు క్షమాపణకు డిమాండ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : జమ్మూ అబ్జర్వర్‌ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఖండించారు. తన …

పెట్టుబడులకు ఇండియానే సేఫ్‌

మీ సాఫ్ట్‌వేర్‌ మా హార్డ్‌వేర్‌ కలిస్తే అద్భుతం భారత్‌ బుద్ధుడి మార్గంలోనే పయనిస్తుంది జపాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ టోక్యో, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : పెట్టుబడులకు …

తెలంగాణ విద్యుత్‌ ప్రాజెక్టులకు మేము సైతం

రూ.20వేల కోట్ల రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన ఆర్‌ఇసి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణలో స్థాపించే విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం రూ.20వేల కోట్ల రుణం మంజూరుచేయడానికి రూరల్‌ఎలక్ట్రిఫికేషన్‌ …

ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం

మంత్రి ఈటెల రాజేందర్‌ ఖమ్మం, సెప్టెంబర్‌ 2 ( జనంసాక్షి) : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి టిఆర్‌ఎస్‌  ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి …

మలి విడత కౌన్సెలింగ్‌పై ప్రతిష్టంభన

మా కౌన్సెలింగ్‌ మేమే నిర్వహించుకుంటాం రెండో విడత కౌన్సెలింగ్‌ ఉండదు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : మలివిడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ …

చిత్రకారుడు బాపుకు కన్నీటి వీడ్కోలు

చెన్నై, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తన చిత్రాలతో అద్భుత ప్రపంచాన్ని సృష్టించిన అపర బ్రహ్మ ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపుకు పలువురు కన్నీటి వీడ్కోలు  పలికారు. …

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

కేసీఆర్‌ సమక్షంలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ను కలిసిన తలసాని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. …

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ యాజమాన్యాలకు షాక్‌

ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీ అడ్డగోలు ఫీజుల వసూళ్లకు చెక్‌ మలి విడత కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : …

నా రక్తంలో వాణిజ్య ఉంది

నేను గుజరాతీని భారత్‌-జపాన్‌ల బంధం బలమైంది ప్రధాని నరేంద్రమోడీ టోక్యో, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ‘నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం ఉంది’ అని ప్రధాని …

తాజావార్తలు