బిజినెస్

చిత్రకారుడు బాపుకు కన్నీటి వీడ్కోలు

చెన్నై, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తన చిత్రాలతో అద్భుత ప్రపంచాన్ని సృష్టించిన అపర బ్రహ్మ ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు బాపుకు పలువురు కన్నీటి వీడ్కోలు  పలికారు. …

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

కేసీఆర్‌ సమక్షంలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ను కలిసిన తలసాని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. …

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ యాజమాన్యాలకు షాక్‌

ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీ అడ్డగోలు ఫీజుల వసూళ్లకు చెక్‌ మలి విడత కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు సిద్ధం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : …

నా రక్తంలో వాణిజ్య ఉంది

నేను గుజరాతీని భారత్‌-జపాన్‌ల బంధం బలమైంది ప్రధాని నరేంద్రమోడీ టోక్యో, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ‘నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం ఉంది’ అని ప్రధాని …

పాక్‌ టీవీ కార్యాలయం ధ్వంసం

సచివాలయంపై దాడి, నిలిచిపోయిన ఇంటర్‌నెట్‌, మొబైల్‌ సేవలు తీవ్ర రూపం దాలుస్తున్న ఆందోళనలు ముగ్గురు మృతి, 500 మందికి గాయాలు ఇమ్రాన్‌తో చేయి కలిపిన మియాందాద్‌ పాకిస్తాన్‌ …

నేడు బాపు అంత్యక్రియలు

పలువురు సినీ ప్రముఖుల నివాళి చెన్నై, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రముఖ దర్శకుడు బాపు అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ చిత్ర దర్శకుడు …

మందిరాలను వీక్షించి ముగ్దుడైన మోడీ

భారతదేశ బౌద్ధ విహార కేంద్రాలతో కలిసి పనిచేద్దాం ఆదివాసులను పీడిస్తున్న సిక్కిల్‌సెల్‌ ఎనీమియాకు మందు కనిపెట్టండి జపాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ బిజీబిజీ టోక్యో, ఆగస్టు 31 …

పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

అల్లర్లలో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు చర్చలకు సిద్ధం : పాక్‌ సర్కార్‌ ఇస్లామాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : పాకిస్తాన్‌లో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. …

కేంద్ర ఉద్యోగులకు 7శాతం పెరగనున్న డీఏ

న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రస్తుతం ఉన్న 100 శాతం కరవు భత్యం (డి.ఎ.) ఇకపై 107 శాతానికి చేరే …

కామ్రెడ్స్‌ కలిసి పనిచేద్దాం రండి : మమత

కుదరదు : లెఫ్ట్‌ కోల్‌కతా, ఆగస్టు 31 (జనంసాక్షి) : కామ్రెడ్స్‌తో కలిసి పనిచేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ స్నేహాస్తం అందిస్తున్నారు. మమతతో కలిసి పనిచేయడం …