బిజినెస్

పలు అభివృద్ది కార్యక్రమాలకు కవిత శ్రీకారం

నిజామాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలూర్‌ శివాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. …

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి …

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..తప్పిన ప్రమాదం

సూర్యాపేట,అగస్టు9(జనంసాక్షి): జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది …

జూరాలకు తగ్గిన వరద ఉధృతి

జూరాల గేట్లు మూసివేసిన అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో …

కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు

హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్‌ …

పడి’లేచిన’ మార్కెట్లు

నష్టాల నుంచి గట్టెక్కిన దేశీయ మార్కెట్లు ముంబై,నవంబర్‌13 (జనంసాక్షి)  : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం (నవంబర్‌ 13) స్వల్ప లాభాల్లో ముగిశాయి. నేడు ఆద్యంతం మార్కెట్లు ఒడిదుడుకులు …

బంగారం ధరలకు తోడు కరోనా ఎఫెక్ట్‌

ధంతేరాస్‌కు కలసిరాని కాలం రానున్న పెళ్లిళ్ల సీజన్‌ కోసం వ్యాపారుల చూపు ముంబై,నవంబర్‌13(జ‌నంసాక్షి): కరోనా తరువాత దేశంలో బంగారం కొనుగోలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ధనత్రయోదశి …

మాంద్యంలోకి ప్రవేశించిన భారత ఆర్థిక వ్యవస్థ

జీడీపీ వరుసగా రెండవ క్వార్టర్‌లోనూ పేలవ ప్రదర్శన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి ముంబై,నవంబర్‌12(జ‌నంసాక్షి): దేశ చరిత్రలో తొలిసారి.. భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్లు …

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

అంతర్జాతీయ ప్రభావంతో కుప్పకూలిన షేర్లు ముంబై,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రబావంతో మార్కెట్లు కుప్పకూలాయి. వివి దదేశాల్లో కరోనా కేసులు కూడా …

రఘురామరాజన్‌ సేమ ఇలా..

అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సహా బృందంలో చోటు వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి): ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (57)కు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. అంతర్జాతీయ …