బిజినెస్

కబడ్డీకి గుర్తింపు కోసం కృషి

15న లీగ్‌స్థాయి పోటీలు భూపలపల్లి,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  క్రీడల వలన క్రమశిక్షణ పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కబడ్డీ అసోసియేషన్‌ జయశంకర్‌ భూపాలపల్లి …

 ఎస్‌బిఐ భారీ ఆఫర్లు

పండగవేళ గృహరుణాల తగ్గింపు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   పండగ సీజన్‌ వేళ.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ ప్రకటన చేసింది. గృహరుణాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ …

దారుణంగా పడిపోయిన ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :    ప్యాసింజెర్‌ వాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఆగస్టు నెలలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 31.57 శాతం పడిపోయినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ …

ఘనంగా గురునానక్‌ జయంతి వేడుకలు

శోభాయాత్రను ప్రారంభించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌5  (జనం సాక్షి ) :  సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర నిర్వహించారు. అవిూర్‌పేటలోని గురుద్వారాలో …

కుదేలవుతున్న దేశ ఆర్థికరంగం 

వెన్నాడుతున్న నోట్ల రద్దు దుష్ఫలితాలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  పెద్దనోట్ల రద్దు వల్ల దుష్ఫలితాలే తప్ప మంచి ఫలాలు అందలేదన్నది తేలిపోయింది. గత రెండేళ్లుగా …

ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,జూలై22(జ‌నంసాక్షి): దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 38,013 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 11,346 వద్ద ట్రేడింగ్‌ను …

మార్కెట్లను వెన్నాడుతున్న నష్టాలు

ముంబయి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  దేశీయ మార్కెట్లను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆటోమొబైల్‌, ఫార్మా, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడంతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో వరుసగా …

ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ శిక్షణ ఉపాధ్యాయుల ఎంపిక

టెట్‌ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడితే టెట్‌లో అర్హత …

కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

– పావుశాతం కోత విధిస్తూ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తగ్గించింది. …