బిజినెస్

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఉదాసీనత ఎందుకు?

` ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేంటి? ` 15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ` ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ దిల్లీ,ఆగస్టు …

20 ఏళ్లు అధికారం మాదే..

` అన్ని వర్గాలకు ‘బంధు’ వర్తింపజేస్తాం ` తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు ` దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి ` విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు ధీటుగా …

రామలింగారెడ్డి నిఖార్సయిన ఉద్యమనేత

ఆయన లేకుండా సభ జరుపుకుంటామనుకోలేదు చిట్టాపూర్‌లో విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): రామలింగారెడ్డి లేకుండా చిట్టాపూర్‌లో సభలు జరుపుకుంటామని కలలో అనుకోలేదని ఆర్థిక మంత్రి హరీష్‌ …

బడులు షురూ..

` మోగనున్న బడిగంట ` సెప్టెంబర్‌ 1నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు ` కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కీలక నిర్ణయం ` పాటశాలలను సిద్దం చేయాలని అధికారులకు …

ఖుష్‌ ఖబర్‌..

` లాభాల్లో టీఎస్‌ఆర్టీసీ ` రోజుకు రూ.9 కోట్ల ఆదాయం హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణ ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.9 …

విక్రమ్‌ సినిమాకు మహాన్‌ పేరు ఖరారు

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ …

సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్‌ బాబు

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్‌`అవుట్‌ …

కొత్త పార్టీలకు ఊపిరి పోస్తున్న టిఆర్‌ఎస్‌ !

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల సందడి మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అవి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బిజెపిలు ఉండగా ఎపికి చెందిన షర్మిల …

హైదరాబాద్‌ ఐఐటిలో భారీ టెలిస్కోప్‌

ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు …

కోహిర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

సంగారెడ్డి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కోహిర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం దాడులు నిర్వహించిన అధికారులు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు …