బిజినెస్

అసోం, బెంగాల్‌లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం

– 80శాతం పైగా పోలింగ్‌ గౌహౌతి/కోల్‌కతా,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):అస్సోంలో తుది దశ, పశ్చిమ బెంగాల్‌ లో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. 82 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అస్సోంలో …

ఇది విద్యానామ సంవత్సరం

– ఉపముఖ్యమంత్రి కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):2016-2017 విద్యా సంవత్సరాన్ని తెలంగాణ విద్యా సంవత్సరంగా ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు …

14 అంశాలపై పోరాటం

– టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 10(జనంసాక్షి): తెలంగాణ జేఏసీ ఇకపై పరిపూర్ణంగా ఉద్యమ సంస్థగానే కొనసాగబోతోంది. ప్రజల సమగ్రాభివృద్ధి కోసం.. మలిపోరుకు సన్నద్ధమైంది. రాష్ట్ర సాధన …

ఆఫ్ఘన్‌లో భారీ భూకంపం

– భారత్‌, పాక్‌లో ప్రకంపనలు న్యూదిల్లీ,ఏప్రిల్‌ 10(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, తజికిస్థాన్‌ సరిహద్దులో సంభవించిన దీని కారణంగా వచ్చిన భూప్రకంపనలతో పాకిస్థాన్‌తో …

క్రేన్‌ కుంగి విమానం కూలింది

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 10(జనంసాక్షి): బేగంపేట విమనాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియాకు చెందిన కండీషన్‌లో లేని విమానాన్ని ఎయిరిండియా సెంట్రల్‌ ట్రైనింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఆదివారం తెల్లవారుజామున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. …

హిల్లరీ క్లింటన్‌ ముందంజ

– ఎగ్జిట్‌పోల్‌ సర్వే న్యూయార్క్‌,ఏప్రిల్‌ 10(జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. డెమొక్రాటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ …

జేడీయూ అధ్యక్షుడిగా నితీష్‌

పాట్నా,ఏప్రిల్‌ 10(జనంసాక్షి):బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో నితీష్‌ ని ఎన్నుకున్నారు. వరుసగా మూడుసార్లు …

హైదరాబాద్‌లో 120 అడుగుల అంబేెడ్కర్‌ విగ్రహం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించనుంది. తెలంగాణలో అంబేద్కర్‌ జయం తోత్సవాల నిర్వహణపై …

అంబేడ్కర్‌కు అరుదైన గౌరవం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో వేడుకలు నిర్వహించనున్నారు. …

కేజ్రీవాల్‌పై బూటు విసిరిన ఆగంతకుడు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌పై మరోసారి దాడి జరిగింది. శనివారం విూడియా సమావేశం లో కేజ్రీవాల్‌ సరి-బేసి ట్రాఫిక్‌ నిబంధనల గురించి మాట్లా …