బిజినెస్

మోదీ హుందాగా మాట్లాడు!

కోల్‌కటా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజార్చే విధంగా మోదీ …

అధికారంలోకి వస్తే మద్య నిషేధం

జయలలిత చెన్నై,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా మద్యంపై నిషేధం విధిస్తామని తమి ళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. 20 16 …

రాజ్‌భనవ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):శ్రీదుర్ముఖి నామ సంవత్సరం శుక్రవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం రాజభవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ …

ఈ నెలఖరుకు భగీరథ ఫలాలు

– మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు నళ్లా నీళ్లు – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):తెలంగాణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ఫలాలు ఏప్రిల్‌ మాసాంతానికి …

మమత పరివర్తన చెందలేదు

– బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ కోల్‌కతా,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల …

శ్రీనగర్‌ నిట్‌ లాఠీచార్జిపైరాహుల్‌ నిరసన

– కొనసాగుతున్న ఆందోనలు శ్రీనగర్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. కొంత మంది …

అసోంపై మోదీ సర్కారు వివక్ష

– సోనియా జోరుగా సోనియా ఎన్నికల ప్రచారం మోరిగాన్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): అసోంలోని మోరిగాన్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక …

నాసిరకం మందులు కొనొద్దు

– వైద్య,ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి):ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అధికారిక …

అది సుంకం కాదు.. మీపై హత్యాయత్నం

– బంగారు వ్యాపారుల ఆందోళనలో రాహుల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 6(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బంగారం వ్యాపారులకు  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మద్దతు పలికారు. కేంద్రం విధించిన ఎక్సైజ్‌ …

శ్రీనగర్‌ నిట్‌లో ఉద్రిక్తత

– ఆందోళనలో ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులు శ్రీనగర్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి): శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (నిట్‌) క్యాంపస్‌ ఉధ్రిక్తంగా మారింది. ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా …