బిజినెస్

ముస్లిం రిజర్వేషన్‌ పేరుతో మోసం

– షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 6(జనంసాక్షి):ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరి మోసపూరితంగా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఆరోపించారు. బుధవారం …

తాను కట్టించిన జైళ్లో తానే ఖైదీ

ముంబై,ఏప్రిల్‌ 6(జనంసాక్షి): ఒకప్పుడు మహా పాలిటిక్స్‌లో ఓ వెలుగు వెలిగి, అధికారం చలాయించిన ఛగన్‌భుజ్‌బల్‌ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. కాలం కలిసిరాకపోతే కర్రే పాములా మారి కాటేస్తుందన్నది …

దుమ్మురేపుతున్న శ్యామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌7

శ్యామ్ సంగ్‌ గెలాక్సీ ఎస్‌7 అమ్మకాల్లో దూసుకుపోతోంది. మార్చిలో విడుదలైన ఈ గెలాక్సీ కొద్ది రోజుల్లోనే శ్యామ్ సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కు భారీ లాభాలను చేకూర్చింది. ఈ …

జాతి గర్వించదగ్గ నేత బాపు జగ్జీవన్‌రాం

– స్టాండప్‌ ఇండియా పథాకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ నోయిడా,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):బాబూ జగ్జీవన్‌రామ్‌ దేశం గర్వించదగ్గ నేతని… ఆయన జయంతి రోజున స్టాండప్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించడం …

సౌదీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి

– కేంద్రాన్ని కోరిన డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):హైదరాబాద్‌లో సౌదీఅరేబియా కార్యాలయాన్ని ఆఫీసుని ప్రారంభించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కు డిప్యూటీ …

నేటి నుంచి బీహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం

పాట్నా,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రెండు మూడు రోజుల కిందట మద్యంపై స్వల్పంగా నిషేధం విధించిన ఆయన ఇక సంపూర్ణ నిషేధ …

రెపోరేటు తగ్గింపు

– ద్రవ్యపరపతిని సమీక్షించిన ఆర్‌బీఐ ముంబయి,ఏప్రిల్‌ 5(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్యపరపతి విధాన సవిూక్ష వివరాలను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను …

పనామాకు తొలి వికెట్‌

– ప్రధాని రాజీనామా లండన్‌: ‘పనామా పేపర్స్‌’ ప్రకంపనలకు ఐస్‌ లాండ్‌ ప్రధాని సిగ్ముందర్‌ గున్లలగ్సన్‌ తన పదవికి మంగళవారం రాత్రి రాజీనామా సమర్పించారు. పనామా పత్రాల్లో …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రేడింగ్ తో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పనామా పేపర్స్ లీక్, క్రూడ్ ఆయిల్ …

కాశ్మీర్‌ తొలి మహిళా సీఎంగా మహబూబా

జమ్ము,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.  పదమూడో ముఖ్యమంత్రిగా,తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ …