బిజినెస్

సిద్ధిపేటలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ఏకగ్రీవం

సిద్ధిపేట,మార్చి25(జనంసాక్షి): సిద్ధిపేట మున్సిపాలిటీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. పలువురు తమ నామినేషన్లను ఉపసం హరించుకున్నారు. ఆరు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 34 …

హెచ్‌సీయూ ఘటనపై జాతీయహక్కుల కమీషన్‌ సిరియస్‌

– సూమోటోగా కేసు నమోదు – చర్లపల్లి జైల్లో విద్యార్ధి నేతల పరామర్శలు ఢిల్లీ మార్చి25 (జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులకు నిత్యవసరాలైన ఆహారం, …

పాదాలు కడిగి ముద్దాడిన పోప్‌

వాటికన్‌ సిటీ మార్చి25 (జనంసాక్షి): ఈస్టర్‌ సందర్భంగా క్రైస్త్రవ పీఠాధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌  అసాధారణమైన ప్రేమను పంచి పెట్టారు. రోమ్‌ లో గురువారం  నిర్వహించిన కార్యక్రమంలో 12 …

డీఎంకేతో కాంగ్రెస్‌ చర్చలు పోత్తుపై ఆశలు

చెన్నై,మార్చి25 (జనంసాక్షి): తమిళనాట పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై  కరుణానిధితో కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ శుక్రవరాం చర్చించారు. అయితే ఇంకా …

నేనే ఏ దేశ పౌరసత్వం అడగలేదు – రాహుల్‌

న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  ఏ దేశంలోనూ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. లండన్‌ పౌరస్త్వం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై రాహుల్‌ మండిపడ్డారు. …

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

పక్కా ప్రణాలికలు సిద్ధంచేయండి సీఎం కేసీఆర్‌ సమీక్ష వరంగల్‌,మార్చి 24 (జనంసాక్షి): వరంగల్‌ నగరాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. …

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

విడియో సమావేశంలో ప్రధాని మోది న్యూదిల్లీ,మార్చి 24 (జనంసాక్షి): ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా ప్రజలిచ్చే ఫిర్యాదుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ …

ప్రధాని ప్రశంస అసాధారణం

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ మార్చి 24 (జనంసాక్షి): రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పించిన వాతావరణాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారని, రాష్ట్ర విధానాల గురించి ప్రధాని మాట్లాడటం …

పీడీపీ శాసనసభ పక్షనేతగా మెహబూబా

శ్రీనగర్‌ మార్చి 24 (జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు పడింది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) తమ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. …

రూ.313కోట్లతో రెండో విడత చెరువుల పునరుద్ధరణ

రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్‌  : జిల్లాలో మిషన్‌ కాకతీయ రెండవ దశ కింద  రూ.313కోట్లతో 824 చెరువులను పునరుద్ధరణకు పరిపాలన అనుమతులు మంజూరు …