అంతర్జాతీయం
సహాయక చర్యకు డెహ్రాడూన్ చేరుకున్న ఆర్మీ చీఫ్
డెహ్రాడూన్: ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్సింగ్ ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఉత్తరాఖండ్లోని వరద బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సైన్యం సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు.
నేడు ప్రారంభం కానున్న ముక్కోణపు సిరీస్
కింగ్స్టన్: నేటి నుంచి వెస్టిండీస్లో భారత్, శ్రీలంక, వెస్టిండిస్ జట్టు విండీన్తో శ్రీలంక తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాఉంది.
కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో చిక్కుకున్న పిల్లలు
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్లోని పితోరగర్లో కాలాజిప్తి వద్ద వందల సంఖ్యలో పిల్లలు చిక్కుకున్నారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను బంధువులు కోరుతున్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు