బీహార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
ఓవల,(జనంసాక్షి): లండన్ నగరంలో ని ఓవల్ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫి తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాఛ్లో ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా తలపడనుంది.