అంతర్జాతీయం

బీహార్‌లో భాజపా బంద్‌ ఉద్రిక్తం

పాట్నా : జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో భాజపా చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. బంద్‌ సందర్భంగా భాజపా-జేడీయూ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ …

60కి చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గంగానది ఉధృతికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి అరవై మంది మృతి చెందినట్లు సమాచారం. నలబై మందికి …

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌ : హిమాచల్‌ ప్రదేశలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కిన్నౌపూర్‌లో కొండ చరియలు విరిగిపడి పది మంది మృతిచెందారు. కిన్నౌపూర్‌లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ, సైన్యం …

నేను లౌకిక వాదినే: నితీష్‌కుమార్‌

పాట్నా :తాను ఎప్పటికీ లౌకిక వాదినేనని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అన్నారు. తాను లౌకిక వాదినని మన్మోహస్‌సింగ్‌ వ్యాఖ్యానించడం సంతోషంగా ఉందని, ఈసందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. …

25కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సవం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి నదుల ఒడ్డున ఉన్న ఇళ్లు, హోటళ్లు నేలకొరుగుతున్నాయి. భారీ వాహనాలు …

ఉత్తరాఖండ్‌లో 17కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ …

ఉత్తరాఖండ్‌లో హై అలర్ట్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతూ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొండ చరియలు విరిగి పడటంతో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్రభుత్వం అత్యవసర …

చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేసింది. ఉత్తరకాశీ, బదరీనాథ్‌, హిమకుంద ప్రాంతాల్లో రహదారిపై కొండ చరియలు …

జేడీయూ భాజపాతో విడిపోవడం దురదృష్టకరం

సుష్మా స్వరాజ్‌ ఢిల్లీ : భాజపా, జేడీయూల మైత్రీబంధం విచ్ఛిన్నమవడం పట్ల భాజపా సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటన అని …

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి: వేసవి సెలవులు ముగియడం… ఆపై సెలవు దినం కావడంతో ఆదివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రద్దీ …