అంతర్జాతీయం

క్వెట్టాలో బాంబు పేలుడు:12మంది మృతి

పాకిస్థాన్‌ , జనంసాక్షి: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర …

శ్రీనగర్‌లో లష్కరే తోయిబా తీవ్రవాది కాల్చివేత

శ్రీనగర్‌, జనంసాక్షి: జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌ లష్కరే తోయిబాకు చెందిన ఓ తీవ్రవాదిని పోలీసులు కాల్చిచంపారు. ఈ సంఘటన శ్రీనగర్‌లోని నార్పరిస్తాన్‌ …

చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో విస్ఫోటనం

బీజింగ్‌ : చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా, 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. 20 మంది …

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన ఇమ్రాన్‌ఖాన్‌

లాహోర్‌ : పాకిస్థాన్‌కి చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్‌ ఈరోజు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మే 7 న ఎన్నికల ప్రచారంలో ఉండగా జరిగిన …

ఘుజియాబాద్‌లో దుండగుల దాడి.. ఏడుగురి మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ న్యూసిటీలో ఓ కుటుంబంపై మారణాయుధాలతో దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆ కుటుంబంలోని ఏడుగురు మృతి చెందారు. ఆస్తి …

పరాజయం పాలైన పాక్‌ ప్రముఖులు

ఇస్లామాబాద్‌, పాకిస్థాన్‌లో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పరాజయం చవిచూశారు. పీపీపీకి చెందిన మాజీ ప్రధాని రాజా పర్వేజ్‌ అష్రఫ్‌, మాజీ సమాచార ప్రసార …

పాకిస్థాన్‌లో మూడోసారీ నవాజ్‌దే గెలుపు

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో నిన్న జరిగిన ఎన్ని జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 125 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో …

పాకిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు ..పదిమంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కరీచీ , క్వెట్టా, పెషావర్‌ ప్రాంతాల్లో చోటుచేసుకున్న నాలుగు …

పాకిస్థాన్‌ ఎన్నికల్లో హింస

కరాచీ, జనంసాక్షి: పాకిస్థాన్‌ ఎన్నికల్లో హంస చెలరేగింది. కరాచీలోని ఆవామీ నేషనల్‌ పార్టీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా …

మిజోరంలో విరిగిపడిన కొండచరియలు

మిజోరం, జనంసాక్షి: మిజోరంలోని ఐజ్వాల్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 11 మంది గల్లంతయ్యారు. సైనికులు, పోలీసులు, స్వచ్చంద …