అంతర్జాతీయం

పెరూలో కూలిన హెలికాప్టర్‌: 13 మంది మృతి

లిమా, జనంసాక్షి:  పెరూ ఫ్రెంచ్‌ అయిల్‌ కంపెనీకి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది ప్రయాణికులు, …

శ్రీలంకలో 56 మంది తమిళ జాలర్ల అరెస్టు

కొలబో/ రామేశ్వరం : అంతర్జాతీయ తీర జలాల్లోకి చొరబడ్డారంటూ శుక్ర, శనివారాల్లో మొత్తం 56 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిందని అధికారులు వెల్లడించారు. …

దుండగుల దాడిలో 11 మంది మృతి

నైజీరియా : తూర్పు నైజీరియాలోని అడమవా రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. తుపాకులు, కత్తులతో …

భారత జాలర్లను అరెస్టుచేసిన శ్రీలంక

కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

విజేందర్‌ను ఎంపిక చేయలేదు : బాక్సింగ్‌ ఫెడరేషన్‌

న్యూఢీల్లీ : సైప్రన్‌ క్యూబాల్లో జరగనున్న బాక్సింగ్‌ టోర్నీలకు బాక్సర్‌ విజేందర్‌ను ఎంపిక చేయలేదని భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అభిషేక్‌ మటోరియా తెలిపారు. మాదక ద్రవ్యాలను …

కాశ్మీర్‌లో బంద్‌ పాక్షికం

శ్రీనగర్‌ : అప్టల్‌గురు మృతదేహాన్ని ఇవాదేహాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్‌కు పాక్షికస్పందన లభించింది. కాశ్మీర్‌లోయలో బస్సు సర్వీవవసులకు ఎలాంటి ఆటంకం …

అటర్నీ జనరల్‌ క్షమాపణలు చెప్పిన ఒబామా

వాషింగ్టన్‌ : కాలిఫోర్నాయా అటర్నీ జనరల్‌ కమల హర్రీన్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. గురువారం ఓ విరాశాల సేకరణ కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. ఇదే …

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాను భారీ భూకంపం మరోసారి కుదిపివేసింది. భూకంపం తాకిడీకి ఇండోనేషియా దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. …

ముగ్గురు పోలీసులకు మరణశిక్ష

లక్నో (ఉత్తరప్రదేశ్‌) : మూడు దశాబ్దాల నాటి గోండా నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో.. ముగ్గురు పోలీసులకు శుక్రవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. మరో …