అంతర్జాతీయం
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): శ్రీనగర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
ఉత్తరాఖండ్: కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్బాబు, బలరాం నాయక్ వెనుదిరిగారు.
తాజావార్తలు
- కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత
- ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
- రైతులు దళారీలను ఆశ్రయించొద్దు
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
- అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు
- ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
- మరిన్ని వార్తలు



