అంతర్జాతీయం

హ్యూస్టన్‌ విమానాశ్రయం వద్ద వ్యక్తి ఆత్మహత్య

వాషింగ్టన్‌ : హ్యూస్టన్‌లోని బుష్‌ విమానాశ్రయంలో ఒక వ్యక్తి తనను తాను తుపాకీతో కాల్చుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. హ్యూస్టన్‌ పోలీసుశాఖ ప్రతినిధి కీన్‌ స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ …

ఎఫ్‌బీఐ ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో మహిళ

వాషింగ్టన్‌ : 1973లో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపిన కేసులో 1977లో శిక్ష పడిన జోన్‌ చెస్సీమర్డ్‌ అలియాన్‌ అసాతా పకూర్‌ (65) అనే మహిళను …

అమెరికాలో పెరిగిన మధ్య వయస్కుల ఆత్మహత్యలు

వాషింగ్టన్‌ : గత దశాబ్దంతో పోలిస్తే అమెరికాలోని మధ్య వయస్కుల్లో అత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య 28 శాతం పెరిగినట్లు అధికార వర్గాలు విడుదల చేసిన నివేదిక …

పాక్‌ ఖైదీపై దాడి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కోట్‌బల్వాల్‌ జైలులో పాక్‌ ఖైదీపై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ దాడికి సంబంధించి జైలు సూపరింటెండెంట్‌, సిబ్బందిని ప్రభుత్వం …

జమ్మూలో పాక్‌ ఖైదీపై దాడి

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కోట్‌బల్వాల్‌ జైలులో పాకిస్థాన్‌కు చెందిన ఖైదీపై దాడి జరిగింది. పాక్‌ ఖైదీపై భారత ఖైదీలు దాడికి దిగడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జైలు …

పాక్‌లో సీనియర్‌ న్యాయవాది కాల్చివేత

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో 26/11 ముంబయి దాడుల కేసు, బెనజీర్‌ భుట్టో హత్య కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాదిని దుండగులు ఇస్లామాబాద్‌లో ఈ ఉదయం కాల్చిచంపారు. కారులో …

ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా …

బోలేరో వాహనం బోల్తా పడి 10 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ ప్రదేంశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోర్‌ జిల్లా హయిల్స్‌కు చెందిన బోలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది …

ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌

ఇస్లామాబాద్‌: బేనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడైన పాకిస్థాన్‌ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండును విధిస్తూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు …

బీఎస్‌ఆర్‌, వైకాపాలు అవినీతితో పుట్టిన కవలలు: నారాయణ

బళ్లారి : కర్ణాటకలో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అవినీతితో పుట్టిన కవల పిల్లలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ …