అంతర్జాతీయం

క్షమాభిక్ష ప్రసాదించండి రాష్ట్రపతికి కసబ్‌ విజ్ఞప్తి

ముంబై, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న అజ్మల్‌ ఆవిూర్‌ కసబ్‌క్షమాభిక్ష ప్రసాదిం చాలని వేడుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి …

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి 12 మంది మృతి

కాబూల్‌, సెప్టెంబర్‌ 18: అఫ్ఘానిస్తాన్‌ మరోసారి రణరంగమైంది. మంగళవారం తెల్లవారుజామున జరి గిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. …

ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

6 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా …

ఓ మతాన్ని కించపర్చడం ఏమతానికి అభిమతం కారాదు

పోప్‌ బెనిడిక్ట్‌ లెబనాన్‌: ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నిర్మించిన సినీమాని పోప్‌ బెనిడిక్టి తప్పుబట్టారు. లేబరన్‌లోని జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో ఏ …

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ …

కరాచీ అగ్ని ప్రమాదంలో 73 కి చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓవస్త్ర పరిశ్రమలోచోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మౄతుల సంఖ్య 73కి చేరింది. పలువురు క్షతగాత్రులు కరాచీలోని వివిద అసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. ప్రమాద …

నేపాల్‌లో బస్సు బోల్తా-29మంది మృతి

నేపాల్‌: నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది కాలికోట్‌ లోనిటీలా నదిలో బస్సు బోల్తా పడగా 29మంది మృతిచెందారు మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో …

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 …

వాషింగ్టన్‌ పోస్ట్‌ది ఎల్లో జర్నలిజం

మండిపడ్డ ప్రధాని కార్యాలయం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 : భారత ప్రధాని మన్మోహన్‌సిం గ్‌ను అవినీతి సర్కార్‌కు అధ్యక్షత వహిస్తున్న మేధావిగా పేర్కొంటూ అమెరికా దిన పత్రిక …