అంతర్జాతీయం

కర్తార్‌పూర్‌ కారిడార్‌తో సత్సంబంధాలు

ఇది మంచి ప్రయత్నమన్న సిద్దూ లా¬ర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  కర్తార్‌పూర్‌ కారిడార్‌ తో రెండు ప్రాంతాల మధ్య శత్రుత్వం కనుమరుగవుతుందని పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ అభిప్రాయపడ్డారు. కర్తార్‌పూర్‌ …

కాశ్మీర్‌లో నార్వే మాజీ ప్రధానమంత్రి కెల్‌ మాగ్నె పర్యటన

న్యూఢిల్లీ,నవంబర్‌27(జ‌నంసాక్షి): కశ్మీర్‌లో నార్వే మాజీ ప్రధానమంత్రి కెల్‌ మాగ్నె బోండ్విక్‌ పర్యటించడం వివాదాస్పదమైంది. హురియత్‌ నేతలు మిర్వేజ్‌ ఉమర్‌ ఫరూక్‌, సయ్యద్‌ అలీ షా గిలానీలను ఆయన …

బైనాక్యులర్‌ ద్వారా గురుద్వారా వీక్షణం

సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు అమృత్‌సర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌లోని పవిత్ర గురుద్వారా సాహిబ్‌ దర్శనార్థం భారత యాత్రికులు సులభంగా వెళ్లడానికి వీలుగా నడవా ఏర్పాటు చేసేందుకు ఇరు …

శ్వేతసౌధంలో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం

వాషింగ్టన్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):శ్వేత సౌధంలో క్రిస్మస్‌ వేడుకలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇదే సమయంలో క్రిస్మస్‌ చెట్లతో అలంకరించిన వైట్‌హౌస్‌ ఫోటోలను అమెరికా ప్రథమ పౌరురాలు, ట్రంప్‌ సతీమణి మెలానియా …

భారత్‌కు అండగా ఉంటాం

  – ఉగ్రవాదులను గెలవనివ్వం – ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాషింగ్టన్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : ముంబయి దాడుల బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు …

చంద్రమండల యాత్ర గుట్టును విప్పుతాం

అమెరికా కాలుమోపిందీ లేనిదీ తేలుస్తాం రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటన మాస్కో,నవంబర్‌24(జ‌నంసాక్షి): చంద్రుడిపై కాలుపోపామని అమెరికా ప్రకటించి దశాబ్దాలు దాటినా దానిపై వివారాదాలు తొలగడం లేదు. …

భారత క్రికెట్‌కు.. ధోని విలువైన సేవలందిస్తున్నాడు

– రిటైర్మెంట్‌ అడిగే హక్కు ఎవరికీ లేదు – పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ఇస్లామాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : భారత క్రికెట్‌ కు మాజీ సారథి …

క్రికెట్‌ వివాదంలో ఏడుగురి ప్రాణం తీసింది

– పాకిష్థాన్‌లో విషాధ ఘటన పెషావర్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : క్రికెట్‌ ఆడుకుంటున్న చిన్నారుల మధ్య మొదలైన స్వల్ప వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివాదం కారణంగా …

జాడలేని అమెరికన్‌ టూరిస్ట్‌ మృతదేహం

జాన్‌ బాడీ కోసం గాలింపు ముమ్మరం పోర్ట్‌బ్లెయిర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఒకటైన సెంటినెల్‌లోకి వెళ్లి మృత్యువాత పడిన అమెరికన్‌ టూరిస్ట్‌ జాన్‌ అలెన్‌ చౌ మృతదేహం …

టీ ట్వంటీకి వర్షం అడ్డంకి

రద్దయిన రెండో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఇండియా, ఆస్టేల్రియా మధ్య జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేద్దామనుకున్న కోహ్లిసేన …