అంతర్జాతీయం

టీ ట్వంటీకి వర్షం అడ్డంకి

రద్దయిన రెండో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఇండియా, ఆస్టేల్రియా మధ్య జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేద్దామనుకున్న కోహ్లిసేన …

చైనా దౌత్య కార్యాలయంపై మెరుపుదాడి

– ఇద్దరు పోలీసులు మృతి కరాచీ, నవంబర్‌23(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌లోని చైనా దౌత్య కార్యాలయం వద్ద గుర్తుతెలియని దుండగులు మెరుపుదాడికి దిగారు. కరాచీలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న …

చేతులెత్తేసిన టీమిండియా

– మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి – ఫైనల్లోకి దూసుకెళ్లి ఇంగ్లాండ్‌ అంటిగ్వా, నవంబర్‌23(జ‌నంసాక్షి) : మహిళల టీ20 ప్రపంచకప్‌ నుండి టీమిండియా ఇంటిదారి …

ట్రంప్‌ వ్యాఖ్యలపై సౌదీ మండిపాటు

అదేపనిగా యువరాజుపై ఆరోపణలు సహించం లండన్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): అమెరికన్‌ కాలమిస్ట్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ అయిన ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాత్ర ఉందని …

దక్షిణ కొరియాలో పాస్టర్‌ ఘాతుకం

దేవుడి పేరుతో మహిళలపై అత్యాచారం రెండు దశాబ్దాలుగా అమాయక స్త్రీలపై వల 15ఏళ్ల ఖైదు విధించిన కోర్టు టోక్యో,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇది మరో డేరా బాబా కథ. కాకపోతే …

ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు

అస్టేల్రియా పర్యటనలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సిడ్నీ,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇండో పసిఫిక్‌ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పర్యావరణ …

లండన్‌లోనూ మాల్యాకు చేదు అనుభవం

మార్టిగేజ్‌ లోన్‌ చెల్లింపులో విఫలం లీగల్‌ ఫీజు కింద 88 వేల పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశం లండన్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్‌ మాల్యాకు లండన్‌ …

తొలి టీ ట్వంటీలో భారత్‌ ఓటమి

కొంపముంచిన డక్‌వర్త్‌ లూయిస్‌ 17 ఓవర్లలో 169 పరుగులు చేసినా ఓటమి బ్రిస్బేన్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఆస్టేల్రియాతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో …

మానవ తప్పిదాలకు జలచరాలు బలి

  చనిపోయిన తిమింగలం కడుపులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు జకార్తా,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్లాస్టిక్‌ వ్యర్థ్యాలు జంతువులకు, జలచరాలకు ఎంతటి నష్టాన్ని కలిగిస్తున్నాయో ఈ ఘటన తెలియజేస్తోంది. ఇండోనేషియాలో ఓ భారీ …

పాక్‌లో సిక్కు పవిత్ర స్థలాల సందర్శనకు అనుమతి

పెద్ద ఎత్తున వీసాలు జారీచేసిన పాక్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): పాకిస్థాన్‌లో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు 3800 మంది భారతీయులకు పాక్‌ వీసాలను జారీ చేసింది. ఈ …