అంతర్జాతీయం

కోర్టులోనే విషం తాగి చనిపోయిన ఖైదీ 

నెదర్లాండ్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : యుద్ధం పేరుతో లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నారంటూ ఓ ఖైదీకి శిక్ష విధించింది న్యాయస్థానం. అది విన్న అతడు తాను ఏ …

మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మిస్ ఇండియా

మిస్ ఇండియా మానుషి ఛిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికైంది. 17 ఏళ్ల తర్వాత ఆ కిరీటం మళ్లీ భారత యువతికి దక్కింది. ఈ ఏడాది ఫెమినా …

నేను రాజీనామా చేయను

– జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే హరారే, నవంబర్‌17(జ‌నంసాక్షి): అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే నిరాకరించారు. శుక్రవారం ముగాబేను రాజీనామా చేయాలని కొందరు …

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి న్యూయార్క్‌,నవంబర్‌ 15,(జనంసాక్షి): అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు …

జింబాబ్వేలో సైనిక చర్య కలకలం

హరారే,నవంబర్‌ 15,(జనంసాక్షి): జింబాబ్వే సైన్యం అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిందన్న వార్తలు తాజాగా కలకలం రేపాయి. అయితే సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది. తాము ఎలాంటి తిరుగుబాటుకు …

సముద్రంలో 26మంది అమ్మాయిల మృతదేహాలు 

– సముద్రంలో రెక్కీనిర్వహిస్తుండగా గుర్తించిన అధికారులు ఇటలీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా.. ఈ మృతదేహాలు …

టీవీ స్టేషన్‌పై దుండగుల దాడి.. 100 మంది మృతి?

కాబూల్: అఫ్టనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ స్టేషన్‌లో దుండగులు దాడికి పాల్పడ్డారు. ‘శంషాద్’ టీవీ స్టేషన్‌లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. టీవీ స్టేషన్‌పై గ్రెనేడ్లు …

టెక్సాస్‌ కాల్పుల ఘటనపైస్థానికుల షాక్‌

28మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది టెక్సాస్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): టెక్సాస్‌ చర్చిలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఓఉన్మాది కాల్పులకు 28మంది లో 28 …

హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌదీయువరాజు మృతి

మరో ఏడురుగు అధికారులు కూడా దుర్మరణం రియాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌదీ అరేబియా యువరాజు మన్సూర్‌ బిన్‌ ముక్రిన్‌ మృతి చెందారు. యెమెన్‌ సరిహద్దు ప్రాంతంలో ఏడుగురు …

రోహింగ్యా ప్రాంతాల్లో ఆంగ్ సాన్ సూకీ పర్యటన

రాఖైన్: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ రాఖైన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రోహింగ్యా ముస్లింలపై ఊచకోత జరుగుతున్న ప్రాంతాన్ని ఆమె సందర్శించడం ఇదే మొదటిసారి. రోహింగ్యాల …