జాతీయం

నడి రోడ్డుపై తల నరికి… యువతికి నిప్పంటించిన వ్యక్తి

చిత్తూరు/గుంటూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోను పుత్తూరులో ఓవ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానిక పున్నమి రిపోర్ట్‌ …

తెలంగాణా పై కేంద్రం హమీని నిలుపుకోలేదు: వెంకయ్య నాయుడు

ఢిల్లీ: తెలంగాణ విషయంలో ఇచ్చిన హమీని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ  విషయంపై ఉభయసభల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. …

ద్రావిడ్‌ దేవుడు- నేను భక్తుడ్ని, వద్దు :పుజారా

బెంగుళూరు : తన రోల్‌ మోడల్‌ రాహుల్‌ ద్రావిడతో తనను పోల్చవద్దని భారత బ్యాబ్స్‌మన్‌ ఛతేశ్వర్‌ పుజారా వేడుకున్నాడు.ఇంగ్లాడుతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచర్‌ …

ఫేస్‌బుక్‌లో థాకరేపై వ్యాఖ్య : ఇద్దరు అమ్మాయిల అరెస్ట్‌

ముంబయి : శివసేన అధినేత బాల్‌థాకలే మృతి తర్వాత ముంబయి బంద్‌పైన ఫేస్‌ బుక్‌లో ఇద్దరు అమ్మాయిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి అరెస్టుకు దారి తీసింది. …

భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం

ఢిల్లీ: ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందకు  భాజపా అగ్ర నేతలు భేటీ అయ్యారు. పార్టీ నేత ఎల్‌కే  …

ఎఫ్‌డీఐలపై యూపీఏను సమర్థించబోం : డీఎంకే

చెన్నై : మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ను అనుమతించడంపై డీఎంకే ఎట్టకేలకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించబోమని …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్‌ 90 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీకూడా 40 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

.కిషోర్‌ చంద్రదేవ్‌ లేఖ వ్యక్తిగతం : సందీప్‌ దీక్షిత్‌

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ రాసిన లేఖ అయన వ్యక్తిగతమని ఎఐసిసి అధికారి ప్రతినిధి సందీప్‌ ధీక్షిత్‌ చెప్పారు. కిషోర్‌ చంద్రదేవ్‌ రాసిన లేఖను …

నాపై రాజకీయ కుట్ర నన్ను మారిస్తే ఏం కాదు :బోత్స

హైదరాబాద్‌ : తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన …

హర్యానా మాజీ మంత్రి గోయల్‌ ‘నోబెయిల్‌’

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్‌ హోస్టెస్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గోయల్‌కు బెయిల్‌ ఇవ్వడానికి …