జాతీయం

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై సమావేశమైన రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎఫ్‌డీఐ, ఫెమాలపై ఒకే సారి చర్చ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వామపక్షాలు, బీజేపీ వ్యతిరేకించాయి. ఫెమాపై ప్రత్యేక …

నగదు బదిలీ కొత్తది కాదు : కేంద్రం

న్యూఢిల్లీ : వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంక్‌ఖాతాల్లో నేరుగా రాయితీ మొత్తం బదిలీకి ఉద్దేశించిన నగదు బదిలీ పథకంపై ఎన్నికల సంఘానికి కేంద్రం వివరణ …

లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో చిల్లర వర్తకంలో, వ్యవసాయరంగంలో ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చి ప్రారంభమైంది. ఇప్పటికే విపక్షాలు విదేశి పెట్టుబడుల రాకను వ్యతిరేకిస్తూ ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టిన విషయం …

ఎన్నికలు అయ్యేవరకు నగదు బదిలీ ఆపండి: ఈసీ

ఢిల్లీ : ఎన్నికల నియమావళి అమలులో ఉండగా నగదు బదిలీ పథకం ప్రకటన పట్ల కేంద్రం ఇచ్చిన వివరణపై ఎన్నికలకమిషన్‌ సంతృప్తి చెందలేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని …

కేంద్రానికి తెలంగాణ ఎంపీల షాక్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంపీలు షాక్‌నిచ్చారు. ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై జైపాల్‌రెడ్డి సహా ఏడుగురు ఎంపీలు దిక్కార స్వరాన్ని వినిపించారు. కేంద్ర హోంమంత్రి షిండే, కమల్‌నాథ్‌ల …

రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఆందోళన చేపట్టింది. ఉగ్రవాద ఆరోపణలు అంటగట్టి అక్రమంగా అరెస్టు చేసిన అమాయక ముస్లిం యువతను విడుదల చేయాలన సభ్యులు డిమాండ్‌ వ్యక్తం …

విపక్షాల తీర్మానం వీరిగిపోతుంది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశా ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా …

ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న  విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.

వృత్తి విద్యా ఫీజుల పిటిషన్‌ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కళాశాల ఫీజులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కళాశాల …

ఎఫ్‌డీఐలపై పోరాటం : కారత్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. ఈ అంశం పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహించడంతోనే పూర్తికాదని.. ప్రభుత్వం వెనక్కుతగ్గేవరకూ తమ ఆందోళన  …