జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
ముంబయి: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే సెన్సెక్స్ 68 పాయింట్లు, ఎస్ఎస్ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.
ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు
ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.
గుజ్రాల్ అంతిమయాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని గుజ్రాల్ అంతిమయాత్ర ప్రారంభమయింది. నగరంలోని స్రృతిస్థల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు