జాతీయం

పిల్లలకు కోవో వాక్స్‌ వేయాలి

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పునావాలా న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ …

కార్పోరేట్‌ కంపెనీల కోసమే కెసిఆర్‌ నిర్ణయాలు

సాగుచట్టాల రద్దుపై చర్చ సాగకుండా టిఆర్‌ఎస్‌ కుట్రలు ఆదానీ, అంబానీలకు మేలుచేసే యత్నంలో కెసిఆర్‌ కెసిఆర్‌, మోడీల ఉమ్మడి వ్యూహంతో రైతులకు తీరని అన్యాయంవిూడియా సమావేశంలో మండిపడ్డ …

`కెసిఆర్‌ దోపిడీకి బలవుతున్న రైతులుధాన్యం

కొనుగోళ్లపై మోసపూరిత ప్రకటనలుమండిపడ్డ ఎంపి ధర్మిపురి అర్వింద్‌ న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి):  కేసీఆర్‌ మింగుడుకు రైతులు బలి అవుతున్నారని ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనబోమని కేంద్రంపై నెపం …

దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించం

ఆర్‌బిఐ ద్వారా డిజిటల్‌ కరెన్సీకియత్నం లోక్‌సభలో వెల్లడిరచిన నిర్మలా సీతరామన్‌ న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ …

ఢల్లీిలో కాలుష్యంపై ఆందోళన

సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీం ఆగ్రహం ప్రభుత్వాన్ని వివరణ కోరుతామన్న చీఫ్‌ జస్టిస్‌ రమణ న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశ రాజధాని నగరం ఢల్లీిలో కాలుష్యం పెరిగిపోతున్న …

కృష్ణా ట్రైబ్యునల్‌పై 13న సుప్రీంలో విచారణ

న్యూఢల్లీి,నవంబర్‌29((జనం సాక్షి): కృష్టా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్‌ 13న సుప్రీం కోర్టు విచారణ జరుపనున్నది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌ తుది నిర్ణయాలను కేంద్ర …

ధాన్యం భాండాగారం అన్న మాట ఏమయ్యింది

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఎందుకీ సమస్య కావాలనే రైతులను గందరగోళం పెడుతున్న కెసిఆర్‌ కావాలనే సమస్య సృష్టిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి …

తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

ధాన్యం సేకరణలో జాతీయ విధానం రావాలన్న కెకె న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి):  ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్‌ …

ఆదరాబాదరాగా సాగుచట్టాల రద్దు

చర్చకు అవకాశం ఇవ్వకుండానే ఉభయసభల ఆమోదం చట్టాల ఆవశ్యకతపై సమాధానం ఇచ్చుకోలేక పోయిన సర్కార్‌ న్యూఢల్లీి,నవంబర్‌29( జనంసాక్షి) ):  వివాదాస్పద సాగు చట్టాల రద్దు విషయంలో కూడా మోదీ …

భారత్‌లో పెరుగుతున్న స్థూలకాయులు

దిల్లీ,నవంబరు 28(జనంసాక్షి):దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయ సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారులను సైతం వీడటం లేదు. ఐదేళ్లలోపు …