జాతీయం

ఎఫ్‌డీఐలపై చర్చకు అనుమతినిచ్చిన స్పీకర్‌

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చించేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అనుమతినిచ్చారు. 184వ నిబంధన కింది చర్చకు అనుమతిస్తున్నట్లు సభలో ప్రకటించారు. చర్చకు తేదీ, సమయం తర్వాత ప్రకటిస్తామని తెలియజేశారు. …

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు …

లోక్‌సభ స్పీకర్‌తో సుష్మాస్వరాజ్‌ భేటీ

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో బీజేసీ  సభావక్ష నేత సుష్మాస్వరాజ్‌ ఈరోజు భేటీ అయ్యారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తేనే సభ సజావుగా సాగుతుందని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభపడింది.

భాజపా నేతలతో కమల్‌నాధ్‌ సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎఫ్‌డీఐలపై కొనసాగుతున్న ప్రతిష్టంభను తొలగించేందుకు యూపీఏ  ప్రయత్నాలు ముమ్మరం చేసింది, బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాధ్‌ పార్లమెంటులో భాజపా పక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో …

శుక్రవారం నుంచీ అందుబాటులోకి రానున్న యాపిల్‌ ఐయ్యాక్‌లు

ఢిల్లీ: వచ్చే శుక్రవారం (నవంబరు 30) నుంచీ భారత్‌లో కొత్త ఐమ్యాక్‌లను విక్రయించనున్నట్లు యాపిల్‌ కంపెనీ ప్రకటించింది. 21.5 అంగుళాల కొత్త ఐమ్యాక్‌లు యాపిల్‌ ఆధరైజ్‌డ్‌ షోరూముల్లో …

భాజపా నేతలతో కమల్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్‌నాధ్‌ నేడు భేటీ అయ్యారు. చిల్లరవర్తకంలో విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్రం …

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. 78వ నెంబర్‌ గదినుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై …

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పుతున్నారు.

పధానిని కూడా లెక్‌పాళ్‌ పరిధిలోకి తేవాలి

ఢిల్లీ : ప్రధానమంత్రి కూడా ప్రజాసేవకుడని, ఆయనను లోక్‌పాళ్‌ పరిధిలోకి తీసుకురావడంలో తప్పేమీలేదని కర్ణాటక మాజీ లోకాయుక్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్‌ హెగ్డే అన్నారు. ఇతర …