జాతీయం

సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ధి : చిదంబరం

ఢిల్లీ: వచ్చే జనవరి ఒకటినుంచి అమలు చేయ తలపెట్టిన నగదు బదిలీ పథకం వల్ల సుమారు 10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి …

ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా మాకు ఆందోళన లేదు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ ఢిల్లీ: ఎఫ్‌ఐలపై ఎలాంటి నిబంధన కింద చర్చ చేపట్టినా సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. ఓటింగ్‌తో కూడిన చర్చపై …

మాకు తగిన సంఖ్యాబలం ఉంది: ప్రధాని

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈరోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైంది. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఓటింగ్‌తో కూడిన చర్చ  జరిగినా తమకు …

మరోసారి రికార్డు స్థాయికి బంగారం ధర

ఢిల్లీ : నిన్న రికార్డు సృష్టించిన బంగారం ధర ఈ రోజు మరింత పైకెగబాకింది. ఢిల్లీలో నేడు 24 క్యారట్ల పది గ్రాముల బంగారం రూ. 32,975 …

ఉభయ సభలు 29 కి వాయిదా

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం వాయిదా పడ్డ అనంతరం సభలు సమావేశం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చించాల్సిందేనని  …

యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ …

యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి అంశంపై నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో ఆరంభమైంది. యూపీఏ  అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని …

రిటైర్మెంట్‌పై సచిన్‌కు సలహాలు అవసరం లేదు మాస్టర్‌కు రాజీవ్‌ శుక్లా సపోర్ట్‌

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26:  వరుస వైఫ ల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొం టు న్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు బీసిసిఐ మధ్దతుగా నిలిచింది. రిటై …

రణ్‌ధీర్‌ సింగ్‌ దారిలోనే టైట్లర్‌ నామినేషన్‌లు ఉపసంహరించుకున్న అనుచరులు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26 :భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్‌ పదవి రేస్‌ నుండి రణ్‌ధీర్‌ తప్పుకున్న 24 గంటలలో అతని …

మూడు,నాలుగు టెస్టులకు జట్టు ఎంపిక రేపే

ముంబై ,నవంబర్‌ 26  :ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును రేపు ఎంపిక చేయనున్నారు. దీని కోసం సెలక్షన్‌ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశం …