జాతీయం

ఐఓఏ ఎన్నికలు వాయిదా!

ఢిల్లీ: ఆదినుంచి వివాదాస్పదంగా మారిన భారత్‌ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఎన్నికల అంశం మరో మలుపు తిరిగింది, ఐఓఏ ఎన్నికల పరిశీలన కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఎలక్షన్‌ …

థాకరే అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: శివసేన అధినేత బాల్‌ థాకర్‌ అంతిమ యాత్ర ఆయన నివాసం మాతోశ్రీ నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. అంతిమయాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం …

ముంబయికి చేరుకుంటున్న నేతలు

ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన శివసేన అధినేత బాల్‌ ధాకరేకు నివాళులు అర్పించేందుకు నేతలు ముంబయి చేరుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఒక్కొక్కరుగా ముంబయి వస్తున్నారు. భాజపా నేత సుష్మాస్వరాజ్‌, …

ఉరేసుకుని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అత్మహత్య

  న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకతను అత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. 21 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన హస్టల్‌ గదిలో …

లిక్కర్‌ వ్యాపారి చద్దాను కాల్చి చంపిన దుండగులు

  న్యూఢిల్లీ : దేశ రాజదాని ఢీల్లీలోని ప్రముఖ మద్య వ్యాపారి పాంటి చద్దా ఫామ్‌ హౌస్‌లో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో శనివారం …

ముప్పులేదు: 2014లోనే ఎన్నికలు : చిదంబరం

ఢిల్లీ:  యుపీఏ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని 2014లో జరుగబోయే ఎన్నికలకే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. తప్ప ఆ లోపున కాదని ఆర్ధిక మంత్రి పి. చిదంబరం …

శివసేనా అధినేత బాల్‌థాక్రే కన్నుమూత

శివసేన అధినేత బాల్‌ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్‌ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల …

యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాసం: తృణమూల్‌

ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ తీర్మానానికి సహకరించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలను ఆ పార్టీ …

దిగ్విజయ్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : భాజపా అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 21న …

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో  శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు.