జాతీయం

మాజీ ప్రధాని గుజ్రాల్‌ ఆరోగ్యపరిస్థితి విషమం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో నవంబర్‌ …

వీడిన ఎఫ్‌డీఐ పీటముడి

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టుకేలకు వీగిపోయింది. ఉభయసభలలోనూ చర్చకు ఆయా సభల ఆధ్యక్షులు పచ్చజెండా …

తగ్గిన వృద్ధి రేటు

న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్‌ కాలానికి ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి ఇది 6.7 శాతానికి నమోదైంది.

మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే ఇకలేరు. తీవ్ర ఆస్వస్థతతో భాదపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భారత 12వ ప్రధానిగా ఏడాదిపాటు పనిచేశారు.ఆయన వయస్సు 93 …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 70 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకం: ఎంపీ నామా

ఢిల్లీ: రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకమని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. నగదు బదిలీ పథకం వల్ల పేదలకు అందే రాయితీలన్నీ పోతాయన్న ఆయన …

ఐటీ చట్టం దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గదర్శకాలు

ఢిల్లీ: ఐటీ చట్టంలోని 66(ఎ) నిబంధన దుర్వినియోగం కాకుండా కేంద్రం మార్గ దర్శకాలు జారీ చేసింది.ఐటీ చట్టంలోని ఈ నిబంధన కింద అరెస్టు చేయాలంటే డీసీపీ లేదా …

డిసెంబరు 4,5 తేదీల్లో ఎఫ్‌డీఐలపై చర్చ

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై డిసెంబరు 4,5 తేదీల్లో లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ అంశంపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టడం వల్ల …

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. గ్యాస్‌ సిలిండర్ల పరిమితిపై తృణమూల్‌ ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా …

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది, విపక్షాల ఆందోళనతో సభ సజావుగా …