జాతీయం

ఫేస్‌బుక్‌ వ్యవహారం పాల్‌ఘర్‌లో నేడు శివసేన బంద్‌

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ శివసేన నేడు థానే …

సచిన్‌ సెలెక్టర్లతో మాట్లాడాలి రిటైర్మెంట్‌పై కపిల్‌ సూచన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 27:  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చ మరింత జోరందుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్‌ విఫలమవుతుండడంతో …

జట్టు కూర్పులో స్వల్పమార్పు.. ఉమేశ్‌ అవుట్‌.. అశోక్‌దిండా ఇన్‌!

న్యూఢిల్లీ, నవంబర్‌ 27:భారత్‌-ఇంగ్లాండు జట్ల మధ్య జరగనున్న 3,4 టెస్టుమ్యాచ్‌ల్లో ఆడనున్న జట్టు ఎంపిక పూర్తయింది. సందీప్‌పాటిల్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగ ళవారంనాడు   జట్టును ప్రకటిం …

మహిళా ఐఏఎస్‌ అధికారి ఆత్మహత్య

జోథ్‌పూర్‌ : భారత వాయుసేన (ఐఏఎస్‌) మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చోటేచేసుకుంది. కోల్‌కతాకు చెందిన ఆనందితాదాన్‌ (29) జోథ్‌పూర్‌ ఏయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో …

నేడు మార్కెట్లకు సెలవు

ముంబయి: గురునానక్‌ జయంతి సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలు పనిచేయవని స్టాక్‌ మార్కెట్‌ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్‌, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.

కేసీఆర్‌ను చర్చలకు పిలిచింది కాంగ్రెస్సే: పాల్వాయి

న్యూడిల్లీ: తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తెలంగాణపై చర్చించేందుకు డిల్లీకి రావాలని పిలిచింది కాంగ్రెస్‌ పార్టీనేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్‌ గోవర్ధన్‌ …

చైనా – భారత్‌ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు

ఢిల్లీ: చైనా -భారత్‌ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై వీటి తీవ్రత 4.5 గా రమోదైంది. చైనాలోని గిజాంగ్‌. భారత సరిహద్దులోనూ భూమి …

సబ్సిడీ పేరుతో నగదు బదిలీయా? ఏచూరి

న్యూఢిల్లీ: సబ్సిడీలలో కోత పెట్టడం, ప్రజా పంపిణీ వ్వవస్థణు నాశనం చేయడమే నగదు బదిలీ పథకం వెనుక ఉద్దేశమని సీపీఐ(ఎం) జాతీయ నాయకుడు సీతారం ఏచూరి విమర్శించారు. …

ఆ నద్నాలుగు గంటలు…

న్యూఢిల్లీ: ఓపక్క ప్రాణ భయం… మరోపక్క కళ్లముందే పలువురి ప్రాణలు పోతోంటే నిస్సహాయతతో  కూడిన ఆగ్రహం… తాజ్‌ హోటల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీగా అంకూర్‌ చావ్లా పద్నాలుగు గంటల …

భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను నమోదు చేసింది. సెన్సెక్స్‌ 305.07 పాయింట్ల ఆధిక్యంతో 18,842.08 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 91,55 …