జాతీయం

రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసర సమావేశం

ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, వయలార్‌ రవి సమావేశానికి హాజరయ్యారు.

పింకి ‘సామర్థ్యం’ పై సందేహాలు

కోల్‌కతా: నవంబర్‌ 14,(జనంసాక్షి): డిఎన్‌ఎ పరీక్ష నివేదిక ఆదారంగా మాజీ ఆసియా గేమ్స్‌ బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ పురుషుడని తేలడంతో పోలీసులు ఆమెపై చార్జిషీటు …

ప్రధాని జపాన్‌ పర్యటన వాయిదా

ఢిల్లీ: జపాన్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేపటి పర్యటనను ప్రధాని మన్మోహస్‌సింగ్‌ వాయిదా వేసుకున్నారుజ జపాన్‌ పార్లమెంటును శుక్రవారానికల్లా రద్దు చేసి డిసెంబరు 16న ఎన్నికలు …

రాజీనామాకు కట్టుబడే ఉన్నా : కావూరి

న్యూఢిల్లీ : నవంబర్‌ 14, (జనంసాక్షి): ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సమవేశం ముగిసింది.సమవేశం అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికీ రాజీనామాకు …

రెండు తప్పిదాలు చేశాను: యడ్యూరప్ప

బెంగుళూరు: నవంబర్‌ 14, (జనంసాక్షి): జీవితంలో రెండు అతి పెద్ద తప్పులు చేశానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఒకటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, …

ప్రధానితో సూకీ సమావేశం

ఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాన్‌ సూకీ నేడు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. …

ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం : ఆజాద్‌

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఎంఐఎంతొ మాట్లాడాలంటే అసదుద్దీన్‌ అందుబాటులోకి రాలేదని, …

ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరం: ఆజాద్‌

ఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులంనబీ ఆజాద్‌ అన్నారు. ఎంఐఎంతో మాట్లాడాలంటే అసదుద్దీన్‌ అందుబాటులోకి రాలేదని. …

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై భాజపా పోరు

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టబోతున్నాయి. భాజపా నేత రవిశంకర్‌ప్రసాద్‌ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.  ఈ …

జవహర్‌ లాల్‌ నెహ్రూ 123వ జయంతి

ఢిల్లీ: నవంబర్‌ 14, (జనంసాక్షి): జవహర్‌లాల్‌ నెహ్రూ 123వ జయంతి వేడుకలు దేశంలో  ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలతో పాటు ప్రధానమంత్రి …