జాతీయం

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేంద్రర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురువారం దంతెవాడ …

అఫ్గనిస్తాన్‌లో భారత్‌ మూడవ దశ ప్రాజెక్టులు

న్యూఢిల్లీ : కల్లోలిత అఫ్గనిస్తాన్‌లో 100 మిలియన్‌ డాలర్ల విలువైన లఘుపరిశ్రమల ఏర్పాటుకు సమ్మతించింది. ఇందుకు వంద డాలర్లు వ్యయమవుతాయని ఆర్థిక మంత్రి పి.చిదంబరం విలేకరులకు తెలిపారు. …

పాక్‌ టీమ్‌కు అత్యుత్తమ భద్రత : షిండే

ఢిల్లీ నవంబర్‌ 8, (జనంసాక్షి) క్రికెట్‌ సీరిస్‌ ఆడడానికి భారత దేశానికి వస్తున్న పాకిస్తాన్‌ ఆటగాళ్ళను, చూడటానికి వచ్చే ఆ దేశ పౌరులకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు …

కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి

న్యూఢీల్లీ: నవంబర్‌ 8, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు మహబూద్‌ నగర్‌ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ నేతలు గువారం …

అద్వానీ కాళ్ళు పట్టుకున్న…..గడ్కరీ….!

న్యూఢిల్లీ : నవంబర్‌ 8, (జనంసాక్షి): బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ గురువారం సీనియర్‌ పార్టీ నేత లాల్‌కిషన్‌ అద్వానీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గడ్కరీపై …

ఒబామాకు సోనియా అభినందనలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రెండో సారి ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు సోనియాగాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హృదయాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒబామాకు సోనియా …

బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన వాదనలు

ఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి, ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్రలు తమ వాదనలు వినిపించాయి. ఇరు. రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. …

కేజ్రీవాల్‌ ఆరోపణలపై విచారణ జరపాలి: వీకే సింగ్‌

ఢిల్లీ: అవినీతి విషయంలో పలువురు నేతలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ అన్నారు.  తగిన సాక్ష్యాధారాలున్నందునే కేజ్రీవాల్‌ ఈ …

ఎలక్ట్రికల్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కడప : పట్టణంలోని వైవీ బజారులో గల మునగా రంగయ్య ఎలక్ట్రికల్‌ గోదాంలో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం …

ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: అద్వానీ

ఢిల్లీ: తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. పార్టీ కంటే ప్రధాని పదవి చిన్నదేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి చేయాల్సింది. …