జాతీయం

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల …

ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్‌ భేటీ

న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్యాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి …

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల …

కేజ్రీవాల్‌ పార్టీపేరు ‘ఆమ్‌ ఆద్మీ’ఔ

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నూతన రాజకీయ పక్షానికి ‘ఆమ్‌ అద్మీ’ అని పేరు పెట్టారు .సామాన్యుడిని గుర్తుకు తెచ్చే రీతిలో పార్టీ పేరును …

2002 ముంబై పేలుళ్లు : హైదరాబాద్‌లో టెక్కి అరెస్టు

ముంబై ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబందం ఉందనే అరోపణపై నగరం నేర పరిశోదన విభాగం పోలీసులు హైదరాబాద్‌లో ఓ టిక్కీని అరెస్టు చేశారు. ముంంబైలోని ఘట్కోపార్‌ …

రఘువీరా రెడ్డి పాదయాత్రపై ధ్వజమెత్తిన బైరెడ్డి

కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు …

ప్రభుత్వ రాయితీలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి చిదంబరం

న్యూఢిల్లీ: ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే నగదు రూపంలో బదిలీ చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం అన్నారు. జనవరి 1నుంచి 15 …

సామాన్యుల అభ్యున్నతే లక్ష్యంగా రాజకీయ పార్టీ : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాను త్వరలో ప్రారంభించపోయే పార్టీ పేరును నేడు ప్రకటించనున్నారు. సామాన్య ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావం ఉంటుందని ఆయన …

సోనియాతో ముగిసిన డీఎస్‌ భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ …

327 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 327 పరుగులకు ఆలౌట్‌ అయింది, ఆరు వికెట్ల నష్టానకి 266 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో …