జాతీయం

ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలి : సిన్హా

ఢిల్లీ : భాజపా అధ్యక్ష పదవికి నితిన్‌ గడ్కరీ రాజీనామా చేయాలని యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. గడ్కరీ దోషా, నిర్దోషా అన్నది ప్రశ్న కాదని, ప్రజాజీవితంలో ఉన్నవారిపై …

మరణశిక్ష రద్దుకు భారత్‌ వ్యతిరేక ఓటు

ఐక్యరాజ్య సమితి (ఏజెన్సీస్‌) : ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షను నిషేదిస్తూ ఐక్యరాజ్య సమితి సాదారణ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 39 …

ఆరు రోజుల్లో రూ. 120 కోట్లు!

ముబంయి: దీపావళి సందర్భంగా విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ తొలి ఆరు రోజుల్లోనే బాక్స్‌ ఆఫీసు వద్ద రూ. 120 కోట్లు వసూలుచేసి …

నడి రోడ్డుపై తల నరికి… యువతికి నిప్పంటించిన వ్యక్తి

చిత్తూరు/గుంటూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోను పుత్తూరులో ఓవ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానిక పున్నమి రిపోర్ట్‌ …

తెలంగాణా పై కేంద్రం హమీని నిలుపుకోలేదు: వెంకయ్య నాయుడు

ఢిల్లీ: తెలంగాణ విషయంలో ఇచ్చిన హమీని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ  విషయంపై ఉభయసభల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. …

ద్రావిడ్‌ దేవుడు- నేను భక్తుడ్ని, వద్దు :పుజారా

బెంగుళూరు : తన రోల్‌ మోడల్‌ రాహుల్‌ ద్రావిడతో తనను పోల్చవద్దని భారత బ్యాబ్స్‌మన్‌ ఛతేశ్వర్‌ పుజారా వేడుకున్నాడు.ఇంగ్లాడుతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచర్‌ …

ఫేస్‌బుక్‌లో థాకరేపై వ్యాఖ్య : ఇద్దరు అమ్మాయిల అరెస్ట్‌

ముంబయి : శివసేన అధినేత బాల్‌థాకలే మృతి తర్వాత ముంబయి బంద్‌పైన ఫేస్‌ బుక్‌లో ఇద్దరు అమ్మాయిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి అరెస్టుకు దారి తీసింది. …

భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం

ఢిల్లీ: ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందకు  భాజపా అగ్ర నేతలు భేటీ అయ్యారు. పార్టీ నేత ఎల్‌కే  …

ఎఫ్‌డీఐలపై యూపీఏను సమర్థించబోం : డీఎంకే

చెన్నై : మల్టీబ్రాండ్‌ రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ను అనుమతించడంపై డీఎంకే ఎట్టకేలకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించబోమని …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్‌ 90 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీకూడా 40 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.