జాతీయం

‘ఆపరేషన్‌ ఎక్స్‌’.. సక్సెస్‌! కసబ్‌ ఉరితీత ప్రక్రియకు రహస్య కోడ్‌

ముంబై, నవంబర్‌ 21 :’ఆపరేషన్‌ ఎక్స్‌’.. కసబ్‌ ఉరితీత కోసం మహారాష్ట్ర పోలీసులు పెట్టుకున్న కోడ్‌ నేమ్‌ ఇది. అత్యంత రహస్యంగా కసబ్‌ను ఉరితీత ప్రక్రియను పూర్తి …

అఫ్జల్‌గురుకు క్షమాభిక్ష నిరాకరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక నిందితుడు అఫ్జల్‌గురుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ క్షమాబిక్ష నిరాకరించాడు. ఈ కేసులో దోషులందరికీ ఉరిశిక్షను అమలుచేయనున్నారు. అఫ్జల్‌తోపాటు ఈ దాడిలో …

దేశవ్యాప్తంగా 16 కొత్తరైళ్లు : రైల్వేశాఖ

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పదహారు కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు కొత్త రైళ్లు మన రాష్ట్రంలో ప్రారంభంకానున్నాయి. విశాఖపట్నం -షిర్డీ, కరీంనగర్‌- …

మహారాష్ట్రకు ఐటిబిపి బిల్లు రూ. 27 కోట్లు

ఢిల్లీ: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరి అమలు  పూర్తియిన నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ళకు పైగా అతని రక్షణ బాధ్యతలు వహించిన ఇండో -టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబీపి) …

ఉరిశిక్ష అమలుతో న్యాయం జరిగింది

ముంబయి దాడిలో బాధిత కుటుంబాల వెల్లడి ముంబయి: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష అమలుతో తమకు న్యాయం జరిగిందని ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన రైల్వే టికెట్‌ …

కసబ్‌ ఉరిపై పాకిస్థాన్‌ మీడియా

ఢిల్లీ: ఉగ్రవాది కసబ్‌ ఉరితీతపై పాకిస్థాన్‌ వెబ్‌ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్‌ ప్రధాన వార్తా …

కసబ్‌ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం: ఖుర్షీద్‌

ఢిల్లీ: కసబ్‌కు ఉరి శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుత్దోందని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలియజేశారు. కసబ్‌ ఉరితీతపై ముందుగానే పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సమాచారమందించినట్లు …

ముంబయి దాడుల్లో అసువులుబాసిన వారికి నివాళి ఈ ఉరి: ఉజ్వల్‌ నికమ్‌

ముంబయి: ఆనాడు ముంబయి దాడుల్లో అసువులు బాసిన వారందరికి సపైన నివాళి నేడు కసబ్‌కు ఉరిశిక్ష అమలుచేయడమని కసబ్‌ కేసులో పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా …

చివరి కోరిక ఏమీ లేదని చెప్పిన కసబ్‌

ముంబయి: 26/11 దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడి విచారణ సమయంలో రకరకాల కోరికల చిట్టాను అధికారుల ముందు ఉంచిన అజ్మల్‌ కసబ్‌ చివరి ఘడియల్లో ఎలాంటి కోరికను …

కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశాం: షిండే

ఢిల్లీ: ముంబయి మారణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్‌ జాతీయుడు అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే  తెలియజేశారు. సుప్రీం …