జాతీయం

బిహార్‌లో పడవ ప్రమాదం..

    – గంగానదిలో 70 మంది గల్లంతు భగల్‌పుర్‌,నవంబరు 5 (జనంసాక్షి): బిహార్‌లోని భగల్‌పుర్‌ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 70 …

ఆఖరి పోరాటం

– నితీష్‌కుమార్‌ పట్నా,నవంబరు 5 (జనంసాక్షి): ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యపర్చారు బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌. ఆ …

ఢిల్లీలో పటాకలు బ్యాన్‌

– కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం దిల్లీ,నవంబరు 5 (జనంసాక్షి): దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. …

.బీహార్‌లో ముగిసిన ప్రచారం

పట్నా,నవంబరు 5 (జనంసాక్షి):బిహార్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరిది, మూడో దశ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. మొత్తం 19 జిల్లాల పరిధిలోని 78 …

రీ ఓపెన్‌

దశల వారీగా కళాశాలలు – యూజీసీ మార్గదర్శకాలు దిల్లీ,నవంబరు 5 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల …

అర్ణబ్‌ బిల్లులు ఎగబెట్టాడు

– అందుకు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు – అర్ణబ్‌ అరెస్టుపై అన్వే నాయక్‌ కుటుంబ సభ్యుల హర్షం ముంబై,నవంబరు 4 (జనంసాక్షి): రిపబ్లిక్‌ టీవీ సీఈవో …

బీహార్‌లో మహాకూటమిదే గెలుపు – రాహుల్‌గాంధీ

  పట్నా,నవంబరు 4 (జనంసాక్షి): వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్‌ శాసనసభ …

భారత్‌కు చేరుకున్న రఫేల్‌ యుద్ద విమానాలు

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి):ఫ్రాన్స్‌ నుంచి మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం రాత్రికి భారత్‌ చేరుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్‌ యుద్ధ విమానాల …

ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో.. అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

  ముంబై, నవంబరు 4 (జనంసాక్షి):రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా …

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి జాగ అప్పగింత

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1100 …