జాతీయం

ఉల్లిధరలపై పట్టింపు లేని ప్రభుత్వాలు

ధరలు దాడి చేస్తున్నా తగ్గించే ప్రయత్నాలు మృగ్యం వర్షాలతో బాగా దెబ్బతిన్న రైతులు న్యూఢిల్లీ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : ఉల్లి ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం మానేశాయి. …

బీహార్‌ ఫలితాలతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం

ఇక్కడ గెలిస్తేనే జాతీయస్థాయిలో మళ్లీ పట్టు పాట్నా,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): బీహార్‌ తొలిదశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మిగతా పార్టీలకు ఎలా ఉన్నా ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ భవిష్యత్‌పైనా …

బీహారీలకు కాలి బొబ్బలు. కన్నీళ్లే మిగిలాయి

– మార్పు కోరుతూ ఓటు వేయండి – కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిల్లీ,అక్టోబరు 27(జనంసాక్షి): ప్రస్తుతం బిహార్‌లో అధికారంలో ఉన్న పార్టీ గాడితప్పిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు …

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన ‘బెకా’ ఒప్పందం

– రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకం దిల్లీ,అక్టోబరు 27(జనంసాక్షి): భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ బేసిక్‌ ఎక్స్ఛేంజ్‌ …

దేశంలో 40 వేల దిగువకు తాజా కేసులు..

– 24గంటల్లో 36,469 కరోనా కేసులు దిల్లీ,అక్టోబరు 27(జనంసాక్షి):దేశంలో కరోనా కేసులు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. తొలిసారిగా 40 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. మరోవైపు …

కాశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనచ్చు

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్రం శ్రీనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌, లఢక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా అక్కడ భూములు …

బీహార్‌లో తొలి సంగ్రామం

వృద్ధులకు, కరోనా లక్షణాలు ఉన్నవారికి బ్యాలెట్‌ పద్ధతిన ఓటింగ్‌కు అవకాశం పాట్నా,అక్టోబరు 27(జనంసాక్షి): బీహార్‌ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ¬రా ¬రీ ప్రచారం అనంతరం రేపు …

నగదు బదిలీతో అవినీతిని నిరోధించాం

పేదలకు నూరుశాతం ప్రభుత్వ పథకాలు సతర్క్‌ భారత్‌..సమృద్ధ భారత్‌’ సదస్సులో ప్రధాని మోడీ న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీల ద్వారా అవినీతి, కుంభకోణాలను నిరోధించగలిగామని ప్రధానమంత్రి …

నారాయణన్‌ను నివాళి అర్పించిన వెంకయ్య

న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ స్మృత్యర్థం ట్విట్టర్‌ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్షరాంజలి ఘటించారు.  నారాయణన్‌ 99వ జయంతి సందర్భంగా వెంకయ్య ట్వీట్‌ చేశారు. …

కరోనాతో పోరాడుతున్న వైద్యులకు జీతాలు ఇవ్వరా?

నగరపాలక సంస్థ తీరుపై మండిపడ్డ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  కోవిడ్‌-19 మహమ్మారిపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులకు జీతాలు చెల్లించకపోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ …