జాతీయం

బిజెపికి దమ్ముంటే అవిశ్వాసం పెట్టుకోవాలి

బిజెపికి సవాల్‌ విసిరిన  సిద్దరామయ్య బెంగళూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): బీజేపీ పార్టీకి రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన ఏమాత్రం గౌరవం లేదని కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ …

ఈ యేడు ఎండలు దంచడం ఖాయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): బ్రిటన్‌ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 2014-2023 దశాబ్దం 150 ఏళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే దశాబ్దంగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది. రాబోయే ఐదేళ్ళలో …

క్యాంటీన్‌కు నిప్పంటించిన ఘటనలో ఐదుగురిపై కేసు

బెంగళూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): హస్సన్‌ జిల్లాలోని ఓ క్యాంటీన్‌కు నిప్పంటించిన ఘటనలో కర్ణాటక పోలీసులు ఐదుగురు భజరంగ్‌దళ్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31న ఇద్దరు మహిళలు నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో …

మమత రాజకీయ వేదికపై పోలీసులు

చర్యకు సిద్దం అవుతున్న కేంద్రం? న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  ఇటీవల పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇవ్వనుందని …

గేర్‌ రాడ్‌ స్థానంలో వెదురు కర్ర

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం అదుపులోకి తీసుకున్న పోలీసులు ముంబయి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): గేర్‌ రాడ్‌కు బదులుగా వెదురు కర్రను ఉపయోగించి ప్రమాద స్థితిలో పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్‌ను …

మినీ అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలి

మేనకాగాంధిని కలసి విన్నవించిన ఉద్యోగులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి మేనకా గాంధీని తెలంగాణ మిని అంగన్‌వాడీ టీచర్లు కలిసారు. అంగన్వాడీలతో సమానంగా పనిచేయడంతో పాటు అదనంగా ఆయా …

చిన్నారికి కొవ్వొత్తితో వాతలు

ఇద్దరు మహిళలపై పోలీస్‌ కేసు ముంబై,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  చిన్న పిల్లలు అల్లరి చేయడం సహజం.. కానీ ఓ తల్లి మాత్రం తన కూతురు అల్లరి చేస్తుందని, మాట వినడం …

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…అప్రమత్తం అయిన సిబ్బంది

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఢిల్లీలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నోయిడా సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖ …

15 వేల మొక్కలు నాటండి

2జీ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కోర్టులు జరిమానాగా సమాజ సేవ చేయాలని ఆదేశించడం ఈ మధ్య సాధారణమైపోయింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఇద్దరు వ్యక్తులు, …

ఢిల్లీ పోక్సో కోర్టుకు బదిలీ అయిన ముజఫర్‌ పూర్‌ కేసు

న్యూఢిల్లీఫిబ్రవరి7(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహం కేసును పాట్నా నుండి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు సుప్రీంకోర్టు గురువారం బదిలీ చేసింది. ఈ కేసును …