జాతీయం

భారత్‌ ఉగ్ర జాబితాకు అమెరికా మద్దతు

– దావూద్‌తో పాటు మరోఇద్దరిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ):  కొత్త యూఏపీఏ చట్టం ప్రకారం మసూద్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌, దావూద్‌ ఇబ్రహీం, …

బెయిల్‌ ఇవ్వలేం!

– సుప్రీంలో చిందబరానికి చుక్కెదురు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ):  ఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరానికి గురువారం …

వికలాంగులకు ప్రోత్సాహం ఇవ్వాలి

వివిధ రంగాల్లో ప్రాధాన్యం పెరగాలి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జనం సాక్షి ): వికలాంగుల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అనవసరంగా వారిని దూరం పెట్టే ప్రయత్నాలు మంచిది …

వృద్దిరేటు మందగమనం దేనికి సంకేతం?

ఆందోళన కలిగిస్తున్న ఆర్‌బిఐ వివరాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జనం సాక్షి ): దేశానికి ఉజ్వల ఆర్థిక భవితను, 5 ట్రిలియన్‌ డాలర్ల బలమైన వ్యవస్థను వాగ్దానం చేస్తున్న పాలకులు ఈ పతన …

బ్యాంకుల విలీనంతో మొండి బకాయిలు వచ్చేనా?

రాజకీయ జోక్యం కారణంగానే ఎన్‌పిఎల గుదిబండ ఆ వైపు ఆలోచంచిలేక పోతున్న ప్రభుత్వం ముంబై,సెప్టెంబర్‌5(జనం సాక్షి ): ఆర్థిక రంగం నుంచి రోజుకో ప్రమాద ఘంటిక వినిపిస్తున్న వేళ …

అస్సాంలో 3 కోట్ల మంది పౌరులు.. 19 ల‌క్ష‌ల మంది అన‌ర్హులు

 గువాహటి : భారత పౌరులను గుర్తించే ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్‌సీ)’  శనివారం ఉదయం 10 గంటలకు 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించినట్లు పేర్కొంది.  అసోంలో మొత్తం 3.29 …

మహారాష్ట్రలో పేలుడు.. 8 మంది మృతి

ధూలె : మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. …

కర్ణాటక సర్కారు కళ్లు తెరిపించిన బాలుడి న్యాయ పోరాటం

చొక్కా కోసం కోర్టుకెళ్లిన బాలుడు విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని …

చోటెగుద్ర గ్రామంలో దారుణం

సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు  ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ జిల్లాలోని చోటెగుద్ర గ్రామంలో దారుణం జరిగింది. ఆ గ్రామ సర్పంచ్‌ను నిన్న రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. …

రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు

ముంబయి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది రఫేల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని …