జాతీయం

అగ్రవర్ణ రిజర్వేషన్‌లపై..  కేంద్రానికి సుప్రిం నోటీసులు

– ఈనెల 26లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. …

ప్రియాంక ట్విట్టర్‌కు భారీ స్పందన

లక్నో,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తురుపు ముక్కుగా భావిస్తున్న  ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల  ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా …

కుల వివక్షను రూపుమాపాలి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పూణె, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : దేశంలో కుల వివక్షను రూపుమాపాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పిలుపునిచ్చారు.  పుణెలో జరిగిన కార్యకర్తల …

మమతాకు ఎదురుదెబ్బ

– శారదా కుంభకోణం కేసు దర్యాప్తు పర్యవేక్షణను తిరస్కరించిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : శారదా కుంభకోణం కేసులో మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ …

మోడీ మూడు రోజుల్లో..  క్షమాపణ చెప్పాలి

– మాఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గుణపాఠం చెప్పితీరుతాం – అద్దె జనాలను పెట్టుకొని రాష్ట్రంపై దాడిచేస్తారా? – కేంద్రం దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు – విూరిచ్చిన నిధులకు …

ఇంటిపైకప్పు కూలి నలుగురు మృతి

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, తల్లి బెంగళూరు,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో రామజోగి హళ్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు …

ప్రధాని మోడీకి నిరసనలు

నల్లజెండాలతో విద్యార్థుల ప్రదర్శన గువహటి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి నిరసనల సెగ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ వెళ్లేందుకు గువహటి ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ప్రధానికి.. …

భారత్‌ పర్యటనకు రాజపక్సె

కొలంబో,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): శ్రీలంక ప్రతిపక్ష నేత మహింద్ర రాజపక్సే భారత్‌ను సందర్శించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. గత నెలలో ప్రతిపక్ష నేతగా నియామకం అయిన తర్వాత ఇదే ఆయన …

పదిశాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ …

జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ పై కేజీవ్రాల్‌ ఆగ్రహం న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు విచారణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గైర్హాజర్‌ కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ …