జాతీయం

ప్రేమ ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ

చెన్నై : ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామానికి చెందిన మహేష్‌కుమార్‌ (20) దారుణ …

 చిదంబరానికి సిబిఐ కస్టడీ పొడిగింపు

– 2వ తేదీవరకు విచారణకు అవకాశం న్యూఢిల్లీ,ఆగస్టు 30(జనంసాక్షి):ఐఎన్‌ఎక్స్‌ విూడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి …

భారీగా బ్యాంకింగ్‌ సంస్కరణలకు కేంద్రం యత్నం

– పలు బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం పచ్చజెండా – యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్‌,కార్పోరేషన్‌ బ్యాంకుల విలీనం – విూడియా సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ …

విజయమనేది ఇంటిపేరుతో రాదు

– వ్యక్తిగత సామర్థ్యం ఉండాలి – దేశంలోని 130కోట్ల మంది గళం వినిపించే అవకాశం ఏర్పడింది – దేశాన్ని అవినీతి నుంచి విముక్తి కల్పిస్తాం – స్వచ్ఛభారత్‌ను …

కశ్మీర్‌పై పాక్‌ కుతంత్రాలు కట్టిపెట్టాలి

ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు మానాలి గిల్గిట్‌ బలూచిస్థాన్‌లో మానవహక్కులను కాపాడాలి పాక్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ కశ్మీర్‌ భారత్‌ అంతర్గత వ్యవహారం అన్న రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కశ్మీర్‌పై …

మళ్లీ మిగ్‌ నడపనున్న అభినందన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మళ్లీ మిగ్‌-21 యుద్ధ విమానాన్ని నడపనున్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీన పఠాన్‌కోట్‌లో వైమానిక దళం ఓ కార్యక్రమం నిర్వహించనున్నది. …

నేడు కశ్మీర్‌ వెళ్లనున్న సీతారం ఏచూరీ

పార్టీ కార్యదర్శిని కలుసుకునేందుకు సుప్రీం అనుమతి న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కశ్మీర్‌కు వెళ్లేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. కశ్మీర్‌లో ఉన్న ఆ పార్టీ …

370 రద్దుపై అక్టోబర్‌లో విచారణ

ఐదుగురు న్యాయమూర్తుల దర్మాసనం ఏర్పాటు కేంద్రం, కశ్మీర్‌ ప్రభుత్వాలకు నోటీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి): ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని ఢిల్లీలోని సుప్రీంకోర్టు సవిూక్షించనున్నది. రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన …

మావోల కాల్పుల్లో జవాన్‌ మృతి

భువనేశ్వర్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  మల్కన్‌గిరి జిల్లా బొండా ఘాట్‌ పరిసర ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ …

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రక్కును ఢీకొన్న కారు: నలుగురు దుర్మరణం బెంగళూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కర్నాటకలోని అత్తిబిలి-సర్జాపూర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా …