జాతీయం

రాజకీయ విలువలకు తిలోదకాలు

బాబు, రాహుల్‌ కలయికపై దత్తాత్రేయ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీతో కలిశారని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ …

సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో షాకు ఊరట

ట్రయల్‌ కోర్టు తీర్పుపై దాఖలైన పిల్‌ కొట్టివేత ముంబై,నవంబర్‌2(జ‌నంసాక్షి): సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు …

విూటూలో మరో జర్నలిస్ట్‌

అక్బర్‌ రేప్‌ చేశాడంటూ పల్లవి గొగోయ్‌ సంచలన ఆరోపణలు పరస్పర అంగీకారమే అన్న అక్బర్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ కేంద్ర మంత్రి,జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు …

నష్టాల నుంచి గట్టెక్కని పిఎన్‌బి

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నష్టాల మోత కొనసాగుతోంది. నీరవ్‌ మోడీ పుణ్యమా అని పూర్తిగా మునిగిన పిఎన్‌బి ఇప్పట్లో …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, నవంబర్‌2(జ‌నంసాక్షి) : శుక్రవారం దలాల్‌ స్టీట్ర్‌లో బుల్‌ జోరు కొనసాగింది.. దీంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి …

సుప్రీం న్యాయమూర్తిగా సుభాష్‌ రెడ్డి ప్రమాణం

మరో ముగ్గురితో ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు …

సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించిన యూపి సిఎం యోగి

గాంధీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నర్మద నదిపై నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సందర్శించారు. పటేల్‌ విగ్రహం విశిష్టతను గురించి అడిగి తెలుసుకున్నారు. …

బోఫోర్స్‌ కేసులో..  సీబీఐకి సుప్రీంలో షాక్‌!

– సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం – సీబీఐ అపీల్‌ చేయడంలో ఆలస్యమైందని వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : బోఫోర్స్‌ కేసులో సీబీఐకి సుప్రింకోర్టు షాకిచ్చింది. హిందుజా …

సుప్రిం వ్యాఖ్యలు..  హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి

– అయోధ్య అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి – లేదంటే ఆర్డినెన్స్‌తో భూమిని స్వాధీనం చేసుకోవాలి – ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ నేత భయ్యాజీ జోషి న్యూఢిల్లీ, …

ఓటుకు నోటు కేసుపై..  సుప్రీంలో విచారణ వాయిదా

– ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో ఓటుకునోటు వ్యవహారం సంచనం సృష్టించిన విషయం విధితమే. ఈకేసుపై విచారణలు కొనసాగుతూనే …