జాతీయం

ఒడిషాలో దారుణ ఘటన

  9ఏళ్ల చిన్నారిపై దొంగల సామూహిక అత్యాచారం భువనేశ్వర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఒడిషాలో దారుణం జరిగింది. ఓ తొమ్మదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. దొంగతనానికి వచ్చి దొరికిన సొత్తు …

ఉల్ఫా చేతిలో ఐదుగురు హత్య

  గౌహతి,నవంబర్‌2(జ‌నంసాక్షి): అస్సాంలో ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. అనుమానిత యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (యుఎల్‌ఎఫ్‌ఎ-ఉల్పా) ఉగ్రవాదులు వారిని హత్య చేసినట్లు పోలీసు …

రఫేల్‌ ఒప్పందంలో కుంభకోణం ముమ్మాటికి నిజం

డసో పెట్టుబడులతో భూములు కొన్న అంబానీ హెచ్‌ఎఎల్‌ను పక్కన పెట్టడంలోనే మతలబు దాగివుంది ప్రధాని మోడీ నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోతారు మరోమారు …

ప్రజల ఆశలను వమ్ము చేసిన బిజెపి పాలకులు

  ఇచ్చిన హావిూల మేరకు సాగని పాలన దినదినగండంగా నాలుగున్నరేళ్ల కాలం మళ్లీ ప్రత్యామ్నాయం వైపు ప్రజల చూపు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపిని అందలం …

గుజరాత్‌ కేడర్‌కే ప్రాధాన్యం

గుజరాత్‌ చుట్టూ అభివృద్ది ప్రణాళికలు మోడీ తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో గుజరాత్‌కు మినహా మిగతా రాష్ట్రాలకు పెద్దగా …

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

దేశంలో రాజకీయ అనివార్యతలు ఎప్పుడూ అవసరమే. సందర్భమే అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నిరంకుశానికి తావులేదు. ప్రజల మేలుకోరి చేసే పనులు సజావుగా సాగుతుంటే పాలకులు కొంత …

ఢిల్లీలో గ్రీన్‌ ఫైర్‌ క్రాకర్స్‌

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్‌ ఫైర్‌ క్రాకర్స్‌ ను ప్రవేశ పెట్టినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు …

చంద్రబాబు రాకతో హస్తినలో హల్‌చల్‌

మారనున్న రాజకీయ సవిూకరణాలు బాబు నిర్ణయంతో ప్రాంతీయపార్టీల్లో కదలిక న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హల్‌చల్‌ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబు సంచనాలు …

దేశరాజకీయాల్లో అనూహ్య మార్పులు

ఏకమవుతున్న ఉత్తర దక్షిణ ధృవాలు బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి బాబు రాకతో హస్తినలో మళ్లీ రాజకీయ కదలిక విపక్షాలను ఓకేతాటిపైకి తెచ్చే యత్నం రాహుల్‌తో కీలక …

పలు కీలక అంశాలపై కేబినేట్‌ చర్చ

భారత్‌-దక్షిణ కొరియా మధ్య ఒప్పందానికి ఆమోదం లక్షకోట్లు దాటిన జిఎస్టీ వసూళ్లు న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఢిల్లీలో సమావేశం అయింది. మంత్రివర్గ …