జాతీయం

బిజెపికి వ్యతిరేకంగా దేశం ఏకమవుతోంది: నిమ్మల కిష్టప్ప

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ పిలిచినందుకే కాదు, జాతీయ స్థాయిలో అన్ని పక్షాలను ఏకం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చారని …

ముంబైలో మరోమారు అగ్నిప్రమాదం

అదుపులోకి తెచ్చిన అగ్నిమాపకదళం ముంబై,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహానగరం ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాంద్రా ప్రాంతంలో గల నర్గీస్‌దత్‌ నగర్‌కు చెందిన మురికివాడలో గురువారం ఉదయం …

అయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందే

ములాయం కోడలు అపర్ణాయాదవ్‌ లక్నో,నవంబర్‌1(జ‌నంసాక్షి): అయోధ్య రామాలయ నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణా యాదవ్‌ పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం …

2020 తరువాత నితీశ్‌..  సీఎంగా తప్పుకుంటారు

– సీఎం పీఠాన్ని అధిష్టించే ఉద్దేశం లేదని స్వయంగా నితీశే చెప్పారు – కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా వ్యాఖ్య – కుష్వాహా వ్యాఖ్యలను కొట్టిపారేసిన జేడీయూ …

ఆత్మగౌరవమంటే అధికారమే: యార్లగడ్డ

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఆత్మగౌరవ నినాదానికి అర్థం మారిపోయిందని పార్లమెంటు మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికరామే ఆత్మగౌరవమన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిలో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఇంగ్లీషులో …

క్రికెటర్లపై కిట్లు విసిరిన మంత్రి

వైరల్‌గా మారిన వీడియో బెంగళూరు,నవంబర్‌1(జ‌నంసాక్షి): మొన్న వరద బాధితులకు బిస్కెట్‌ ప్యాకెట్లను ఓ మంత్రి విసిరేస్తే.. నేడు క్రికెటర్లకు క్రికెట్‌ కిట్లను మరో మంత్రి విసిరేసి వివాదాస్పదమయ్యారు. …

మహారాష్ట్రను వణికిస్తున్న స్వైన్‌

ముంబై,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహారాష్ట్రను స్వైన్‌ వణికిస్తోంది. రోజురోజుకూ బాదఙతులు పెరుగుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, చలిగాలుల ప్రభావంతో మహారాష్ట్రలో స్వైన్‌ ఫ్లూ సైరన్‌ మోగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది …

దేశంలో వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి

– కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలతో ముందుకెళ్తుంది – భాజపా యేతర పార్టీలతో కూటమి – కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు …

మహాకూటమి సీట్ల సర్దుబాటు!

– కాంగ్రెస్‌కు 95, తెదేపాకు14 స్థానాలు కేటాయింపు – టీజేఎస్‌, సీపీఐ స్థానాలపై రాని స్పష్టత – నేడు ఢిల్లీలో రాహుల్‌తో భేటీ కానున్న కోదండరాం – …

వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న ఖతార్‌ విమానం

కోల్‌కతా విమానాశ్రయంలో ఘటన ప్రయాణికులకు తప్పిన ముప్పు కోల్‌కతా,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం …