జాతీయం

కాశ్మీర్‌ సమస్యపై కఠిన చర్యలే మేలు

పాక్‌ పన్నాగాలను ఎండగట్టాల్సిందే న్యూఢిల్లీ,సెప్టెంబర్‌22(జ‌నంసాక్షి ): గత నాలుగున్నరేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్య, కాశ్మీర్‌ పట్ల కఠినమైన వైఖరితో వ్యవహరించలేదు. విజ్ఞతాయుతమైన …

టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లిన బీరు బాటిళ్ల‌ లారీ

జైపూర్‌ : రాజస్తాన్‌లో ఓ ట్రక్కు బోల్తా పడింది. విచిత్రంగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత, నెమ్మది చేసుకోవాల్సి ఆ వాహనం టోల్‌ప్లాజా సిబ్బంది మీదకు దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో …

రాఫెల్‌ రహస్యం రట్టు

దిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్‌ …

తెలంగాణ ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్‌

-20లక్షల మంది యువత ఓటింగ్‌ దూరమయ్యే పరిస్థితి ఉంది – సాధారణ ఎన్నికల సమయానికే ఎన్నికలు జరపాలి – పిటీషన్‌ దాఖలు చేసిన శశాంక్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) …

ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు..

కేంద్ర కేబినెట్‌ ఆమోదం – రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే ఆర్డినెన్స్‌ అమల్లోకి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ట్రిపుల్‌ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర …

ప్రధానికి సొంతకారు కూడా లేదు!

– మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 2.28కోట్లు మాత్రమే – మోదీ ఆస్తులపై తాజాగా వివరాలంటూ జాతీయ విూడియా వెల్లడి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ఛాయ్‌వాలాగా …

మద్యం తాగి వచ్చినందుకే నెట్టేశారు!

– నేను ఆ విషయాన్ని గుర్తించలేదు -భాజపా తమిళనాడు అధ్యక్షురాలు సౌందరరాజన్‌ చెన్నై, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలపై ప్రశ్నించిన ఓ ఆటోడ్రైవర్‌ను భారతీయ …

అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ప్రణయ్‌ను హత్య చేయించిన అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. …

తొలి మహిళా ఐఎఎస్‌ కన్నుమూత

ముంబయి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): భారత్‌ తొలి మహిళా ఐఎఎస్‌ అధికారి అన్నా రాజమ్‌ మల్హోత్రా (91) మంగళవారం ఉదయం కన్నుమూశారు. 1951లో ఆమె సివిల్‌ సర్వీస్‌లో చేరారు. మద్రాస్‌ క్యాడర్‌ …

ఇన్ఫీకి ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ

రాజీవ్‌ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లు చెల్లించాలని ఆదేశం బెంగళూరు,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బన్సాల్‌కు …