జాతీయం

ఎంపి పాదాలు కడిగించుకోవడంపై ఆగ్రహం

వెంటనే చర్య తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ చండీఘర్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిషిఖాంత్‌ దూబేపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఆదివారం …

గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

పారికర్‌ అనారోగ్యంతో కాంగ్రెస్‌ అత్యుత్సాహం గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ పనాజీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): గోవాలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని గోవా కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరింది. ఈ …

విద్యార్థులపై ఎబివిపి దాడి చేసింది

ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు సాయిబాలాజి వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): జెఎన్‌యుఎస్‌యు ఎన్నికల ఫలితాల అనంతరం జెఎన్‌యు వద్ద ఎబివిపి, వామపక్షానికి చెందిన పలు విద్యార్థిసంఘాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు …

కర్తర్‌పూర్‌ కారిడార్‌ విషయంలో..  పాక్‌ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదు

– సిద్ధూ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌ – సానుకూల వాతావరణం ఉంటే శాంతిచర్చలకు భారత్‌ సిద్ధం – స్పష్టం చేసిన వీకే సింగ్‌ …

విూ కేసులు చాలు.. ఇక ఆపండి

– బెంగళూరు దంపతులపై సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : మనస్పర్థలతో విడిపోయిన భార్యభర్తలు ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్న కేసులు చూసి సుప్రీంకోర్టు షాక్‌ అయ్యింది. అవును …

ప్రధాని మోడీకి పలువురు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోడీ 68వ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాన్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం …

టీటీడీ వివాదంపై జోక్యం చేసుకోలేం

– అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లండి – సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్‌పై సుప్రితీర్పు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయాన్ని …

ఏపీ బాటలో కర్ణాటక

– పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గింపు – ప్రకటించిన కర్ణాటక సీఎం కుమారస్వామి – తక్షణమే అమల్లోకి తగ్గింపు ధరలు బెంగళూరు, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా భారీగా …

న‌ర్సులంతా క‌లిసి డాక్ట‌ర్‌కు దేహ‌శుద్ది

బీహార్: తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న డాక్టర్‌కు నర్సులంతా కలిసి చితకబాదారు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్ ఆస్పత్రిలో జరిగింది. డాక్టర్ తన ఆస్పత్రిలోని ఓ మహిళా …

‘తెలంగాణలో 38లక్షల నకిలీ ఓట్లు’

హైదారబాద్‌: తెలంగాణ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మనుసింఘ్వీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అసెంబ్లీని రద్దు చేసి …