జాతీయం

న్యాయవాదుల మధ్య ఘర్షణ

భువనేశ్వర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఒడిశా హైకోర్టు వద్ద న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 29న ఓ న్యాయవాదిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా న్యాయవాదులు …

జగన్‌పై దాడిని..  రాజకీయాలతో ముడిపెట్టొద్దు

– నిందితుడు వైసీపీ అభిమానిగా కుటుంబ సభ్యులే చెబుతున్నారు – జగన్‌ డ్రామాలకు తెరదించి.. విచారణకు సహకరించాలి – రాజకీయ డ్రామాలతో రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడం సరికాదు – …

అయోధ్య వివాదంపై..  అత్యవసర విచారణ అవసరంలేదు

– జనవరికి వాయిదావేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ …

తగ్గుముఖం పట్టిన చమురు ధరలు

వారంలో 3రూపాయల తగ్గింపు ముంబయి,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): వరుసగా తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలతో దేశీయ వినియోగ దారులకు కాస్త ఊరట లభించింది. మొత్తంగా గత వారం రోజుల్లో 3రూపాయల …

జగన్‌పై హత్యాయత్నం .. చిన్నదిగా చూపే ప్రయత్నం

– జగన్‌కు కేంద్రం సెక్యూరిటీ కల్పించాలి – ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారో విచారణ చేయాలి – తిత్లీ బాధితులను కేంద్రం ఆదుకోవాలి – రాజ్‌నాథ్‌ సింగ్‌ను …

మోడీపై యుద్దం మొదలయ్యింది

రాజధాని ఢిల్లీ వేదికగా తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్మాణంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విూడికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు తానే కేంద్రబిందువు కాబోతున్నారు. …

కాశ్మీర్‌ గవర్నర్‌ వ్యాఖ్యలపై చిదంబరం ఫైర్‌

గవర్నర్లు కొత్త వైస్రాయిల్లా పనిచేస్తున్నారని విమర్శ న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): భారత్‌-పాక్‌ చర్చలపై రాజకీయ పార్టీలకు మాట్లాడే హక్కు లేదంటూ ఇటీవల జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చేసిన …

 సీబీఐ నూతన డైరెక్టర్‌గా..  మన్నెం నాగేశ్వరరావు

– రాత్రికి రాత్రే  ఉత్తర్వులు జారీ – వెంటనే విధుల్లో చేరిన మన్నెం నాగేశ్వరరావు – అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాను సెలవుపై పంపిన ఉన్నత వర్గాలు …

సీబీఐ ప్రతిష్టను కాపాడేందుకు..  కేంద్రం ప్రయత్నిస్తోంది

– ఇద్దరిపైనా సిట్‌ దర్యాప్తు చేస్తుంది న్యూఢిల్లీ, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. బుధవారం …

సిబిఐ వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు సాగాలి

అవినీతికి ఆస్కారం లేకుండా స్వతంత్రను కాపాడాలి అప్పుడే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పగలం న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): సిబిఐ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించడం ద్వారా మోడీ ప్రభుత్వం …