జాతీయం

అయ్యప్ప విషయంలో ఆచారాలే వారికి ముఖ్యం

అందుకే స్థానిక మహిళలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు ఇదేదో కుట్ర రాజకీయంగా చూడడం తగదు తివనంతపురం,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): శబరిమల ఆలయంలోకి అన్ని వయసులకు చెందిన మహిళలను అనుమతిస్తూ …

నవంబర్‌ మొదటివారంలో..  కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితా

– రెండురోజుల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తిచేస్తాం – బీసీలకు కేసీఆర్‌ ఇచ్చిన సీట్లకంటే ఎక్కువే ఇస్తాం – కేసీఆర్‌ను ఓడించేందుకు కూటమిలో సీట్ల త్యాగానికైనా సిద్ధం …

ఆరోరోజూ తగ్గిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): వరుసగా ఆరో రోజు కూడా చమురు ధరలు తగ్గాయి… పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఆరో రోజు కూడా తగ్గడంతో… ఈ ఆరు రోజుల్లో లీటర్‌ …

శబరిమల రివ్యూ పిటిషన్లను..  నవంబర్‌ 13న విచారణ

– విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. మహిళలను …

బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదు

– అమ్మకాలపై షరతులు వర్తిస్తాయి – పర్యావరణానికి హాని కలిగించని బాణసంచాను మాత్రమే విక్రయించాలి – ఆన్‌లైన్‌ అమ్మకాలపై నిషేధం – దీపావళి రోజు రాత్రి 10గంటల …

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు..  మరోసారి చుక్కెదురు

– పిటీషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం – మరోసారి రివ్యూఫిటీషన్‌ వేస్తానని ఆళ్ల వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. …

నేనైతే ఇలాంటి తీర్పు ఇచ్చేవాడిని కాదు

– శబరిమలె, వివాహేతర సంబంధాల కేసులో తీర్పు సరికాదేమో – దేశలో పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి – సుప్రింకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కెండయ కట్టా న్యూఢిల్లీ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) …

ఓడిశాలో ఘోర రోడ్డు పమాదం

– బైక్‌ను ఢీకొన్న కారు ఆరుగురు మృతి భువనేశ్వర్‌, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సవిూపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ …

బిజెపి ఎంపి బోలా సింగ్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని మోడీ పాట్నా,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌లోని బెగుసరయ్‌ ఎంపీ బోలా సింగ్‌ (80) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా …

రైలు ఘటన దురదృష్టకరం

– నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన సంబరాల సమయంలో చోటుచేసుకున్న విషాదం అందర్నీ కలిచివేసిందని పంజాబ్‌ రాష్ట్ర మంత్రి …